#Telangana #Trending

Telangana: గ్రూప్‌ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో  గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదల అయ్యింది.  ఆగస్టు 7.8 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అక్టోబర్‌ 21న గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌ 3 పరీక్ష నిర్వహించనున్నారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *