Vande Bharat: వందేభారత్ @ 50.. సికింద్రాబాద్-విశాఖ మార్గంలో పట్టాలెక్కిన మరో రైలు
Vande Bharat: దేశంలో మరో 10 వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ నేడు పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందేభారత్ రైలును వర్చువల్గా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు […]