Sinking City: మానవ స్వార్ధానికి కుంగిపోతున్న భూమి ..

ఉత్తరాఖండ్‌లోని జోషి మఠం గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ భూమి క్షీణించిందనే వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది సోవియట్ కాలంలో నిర్మించిన పొటాష్ గనిపై నిర్మించిన బెరెజ్నికి గురించి. ఇది 19వ శతాబ్దంలో పొటాష్ అధికంగా వెలికితీత కోసం నిరంతర త్రవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం మునిగిపోయే జోన్‌కి వచ్చింది. ఇక్కడ నివసించే ప్రజలు నగరం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రోజు రోజుకీ ప్రపంచంలోని జనాభా సంఖ్య […]

Avalanche tragedy – ఏడాది తర్వాత దొరికిన పర్వతారోహకుడి మృతదేహం

ఉత్తరాఖండ్‌లోని ద్రౌపదీ కా డాండా పర్వత శిఖర మార్గంలో గతేడాది అక్టోబరులో జరిగిన హిమపాత విషాదంలో మరణించిన వినయ్‌ పన్వర్‌ మృతదేహాన్ని గురువారం గుర్తించారు. 29 మంది పర్వతారోహకులను బలిగొన్న నాటి మహా విషాదంలో నెల రోజుల గాలింపు ద్వారా 27 మృతదేహాలను కనుగొన్నారు. గల్లంతైన మిగతా ఇద్దరిలో వినయ్‌ మృతదేహం కూడా దొరకడంతో, లెఫ్టినెంట్‌ కర్నల్‌ దీపక్‌ వశిష్ట్‌ ఆచూకీ ఇక తెలియాల్సి ఉంది. నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ (ఎన్‌ఐఎం) బృందం ద్రౌపదీ కా […]