Gayathri In Semis: సెమీస్‌లో గాయత్రి జోడీ

సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది. సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది. గురువారం ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన భారత జంట మరో సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో గాయత్రి- ట్రీసా జోడీ 18-21, 21-19, […]

Ritwik Jodi lost in the semi-finals : సెమీఫైనల్లో రిత్విక్‌ జోడీ పరాజయం  

మొరెలోస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్‌–నిక్కీ పునాచా జోడీ 4–6, 6–3, 7–10తో మత్సుజెవ్‌స్కీ (పోలాండ్‌)–మాథ్యూ రొమియోస్‌ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో అర్జున్‌–జీవన్‌ (భారత్‌) ద్వయం 4–6, 7–6 (7/5), 10–8తో జాన్సన్‌ (బ్రిటన్‌)–మన్సూరి (ట్యూనిషియా) జంటపై నెగ్గి ఫైనల్‌ చేరింది. 

Ankita-prathana pair that won India : భారత్‌ను గెలిపించిన అంకిత–ప్రార్థన జోడీ 

చాంగ్షా (చైనా): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా జోన్‌ మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత జట్టుకు మూడో విజయం లభించింది. దక్షిణ కొరియాతో శుక్రవారం జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–2, 6–2తో సోహున్‌ పార్క్‌పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 2–6, 3–6తో సుజియోంగ్‌ జాంగ్‌ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్‌ […]

Title for Rithvik-Nicky Jodi : రిత్విక్‌–నిక్కీ జోడీకి టైటిల్‌ 

హైదరాబాద్‌: సాన్‌ లూయిస్‌ ఓపెన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) చాలెంజర్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీలో రెండో సీడ్‌ రిత్విక్‌–నిక్కీ కలియంద పునాచా (భారత్‌) ద్వయం చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో రిత్విక్‌–నిక్కీ జంట 6–3, 6–2తో ఆంటోనీ బెలీర్‌–మార్క్‌ హ్యుస్లెర్‌ (స్విట్జర్లాండ్‌) జోడీపై గెలిచి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 88 వేలు)ప్రైజ్‌మనీతోపాటు 75 ర్యాంకింగ్‌ పాయింట్లను సొంతం చేసుకుంది. రిత్విక్‌ […]

Sania Mirza – సానియా మీర్జా

సానియా మీర్జా అత్యంత నిష్ణాతులైన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి మరియు దేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడాకారులలో ఒకరు. ఆమె నవంబర్ 15, 1986న భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది, కానీ తరువాత ఆమె తెలంగాణాలోని హైదరాబాద్‌కు వెళ్లింది, అక్కడ ఆమె పెరిగింది మరియు తన టెన్నిస్ కెరీర్‌ను ప్రారంభించింది. సానియా మీర్జా టెన్నిస్ కెరీర్‌లోని ముఖ్యాంశాలు: డబుల్స్ విజయం: సానియా మీర్జా ప్రధానంగా డబుల్స్ టెన్నిస్‌లో విజయానికి ప్రసిద్ధి చెందింది. ఆమె అనేక మైలురాళ్లను సాధించింది మరియు […]