KCR: Bonus has become bogus under Congress rule.. KCR attack

తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ కరీంనగర్‌ అన్నారు. మొన్న ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారన్న కేసీఆర్‌, కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఆరు చందమామలను చూపెట్టారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి లేకుండా మాట్లాడుతున్నారన్న కేసీఆర్‌.. తాము మాట్లాడితే రేపు ఈ సమయం వరకు.. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన కదనభేరి బహిరం సభలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అమలు చేసిన పథకాలను అమలు చేసే దమ్ము […]