Stones are left..! – రాళ్లు మిగిలాయి..!
దంతాలపల్లి, మహబూబాబాద్: ప్రకృతి విలయతాండవం చేసింది. ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీవర్షాలకు రైతన్న అతలాకుతలమయ్యారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రాళ్లురప్పలతో సాగుభూమి పనికి రాకుండా పోయింది. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన వీరబోయిన భిక్షం తనకున్న 5 ఎకరాల్లో వరి వేశారు. కుమ్మరికుంట్ల శివారులోని పెద్దచెరువు మత్తడి ఉద్ధృతితో ఒక్కసారిగా కట్ట తెగి సమీపంలోని పొలం మునిగిపోయింది. మూడు ఎకరాలు నామరూపాలు లేకుండా పోయింది. పొలంలో రాళ్లే మిగిలాయని […]
English 








