KCR Comments on Congress Government : అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ను అవమానించారని, నేను కట్టించానని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి కాంగ్రెస్ నేతలు వెళ్లలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహం పెట్టాక తొలి జయంతి ఇది అని, అంబేద్కర్ను అవమానించిన పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి మాటల్లో భయం.. కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ను అవమానించారని, నేను కట్టించానని అంబేద్కర్ విగ్రహం […]