TDP : నరసరావుపేట పట్టణం నందు వేలాది మందితో ర్యాలీ

నరసరావుపేట పట్టణం నందు నరసరావుపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలు గారి నామినేషన్ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జడ్పీటీసీ జంగా కోటయ్య గారు పాల్గొనటం జరిగింది. అనంతరం నరసరావుపేట లోని రావిపాడు రోడ్డు నుండి గుంటూరు రోడ్డు వరకు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, యరపతినేని గారు, జంగా గారు, జీవి ఆంజనేయులు గారు, భాష్యం ప్రవీణ్ గారు మరియు ముఖ్యమైన […]

TDP Yarapatineni Srinivasa Rao : పార్టీలో భారీగా చేరికలు . YSRCP ని వదిలి TDP లో 20 కుటుంబాలు యరపతినేని శ్రీనివాసరావు

పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పిడుగురాళ్ల పట్టణంలోని 6 వ వార్డులోని ST-సుగాలి (నాయక్) , బీసీ సామాజికవర్గాలకి చెందిన సుమారు 20 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ఈరోజు గురజాల తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది పార్టీలోకి చేరిన వారు : ST (సుగాలి) భనవత్ విజయ్ నాయక్, వడితే […]

TDP : Yarapatineni Srinivasa Rao Comments On YSRCO Government : వైసీపీ అధికారంలో అరాచకాలు, దౌర్జన్యాలు : శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు

మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం నందు “ప్రజాగళం – గురజాల నియోజకవర్గ ఆత్మగౌరవ సభ” లో గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు Dr. వున్నం నాగమల్లేశ్వర రావు గారు యువ నాయకులు యరపతినేని రమేష్ గారు యరపతినేని మహేష్ పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో […]

Election Commission notices to Nara Chandrababu Naidu : చంద్రబాబు కు నోటీసులు జారీ చేసిన ఎలక్షన్ కమిషన్

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ఫిర్యాదుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో టీడీపీ కంప్లైంట్‌తో మంత్రి జోగి రమేశ్‌, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు సీఈవో ముకేష్ కుమార్ మీనా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల […]

Achchennaidu About Jagan Pictures : ప్రభుత్వ వెబ్‌సైట్లలో జగన్‌ చిత్రాలు తొలగించాలి: అచ్చెన్నాయుడు

ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. అమరావతి: ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. […]

Everything is ready for the first meeting of NDA.. PM Modi will attend : ఏపీలో ఎన్డీయే మొదటి సభ కోసం సర్వం సిద్దం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ప్రారంభించింది. ఎన్‌డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటు, వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ప్రారంభించింది. ఎన్‌డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటు, వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో […]

TDP PARTY : The second list of TDP candidates : మార్చి 14న టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదల.. 25 నుంచి 30 స్థానాలకు ప్రకటించే అవకాశం

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. జనసేన,బీజేపీ తో పొత్తులు ఖరారు, సెట్లో సర్దుబాటు తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ తో పొత్తు కరారు కాకముందు జనసేనతో కలిసి ఉమ్మడిగా మొదటి పెడితే అభ్యర్థులను ప్రకటించారు మొత్తం 175 స్థానాలకు గాను మొదటి విడతలు రెండు పార్టీలు కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం […]

Modi tour fix in AP.. Modi, Chandrababu, Pawan on the one stage

ఏపీలో ఎన్నికలు సమపీస్తుండటంతో ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు నిర్వహించి దూకుడు మీద ఉన్నాయి. ఇక బీజేపీ పలు సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పీఎం మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. ఏపీలో ఎన్నికలు సమపీస్తుండటంతో ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ సిద్ధం పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లగా.. టీడీపీ యువళంతో పాటు ఇతర సభలు […]

Nara Lokesh had a bitter experience in Anantha Sankharavam! అనంత శంఖారావంలో.. నారా లోకేష్‌కు చేదు అనుభవం!

అనంతపురం: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబుకి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే లోకేష్‌ పాల్గొంటున్న శంఖారావం సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. ఇక ఇప్పుడు పొత్తు పార్టీల కుమ్మలాటలు కూడా చినబాబు సమక్షంలోనే జరుగుతుండడం గమనార్హం.  అనంతపురంలో నారా లోకేష్‌ శంఖారావం సభలు జరుగుతున్నాయి. అయితే అక్కడ టీడీపీ-జనసేన పొత్తు బెడిసి కొట్టింది. అనంత అర్బన్‌ టికెట్‌ తమకేనంటూ టీడీపీ-జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని ఘర్షణ వాతావరణం సృష్టించారు. లోకేష్‌ స్టేజ్‌ మీద మాట్లాడుతున్న టైంలోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది.   […]

Nara Lokesh Public Is Graphics In YCP Meeting : వైకాపా ‘సిద్ధం’ సభలో జనమంతా గ్రాఫిక్స్: లోకేశ్‌

జగన్‌కు ధర్మ యుద్ధం ఇవ్వడానికి తెలుగుదేశం – జనసేన సిద్ధంగా ఉన్నాయని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కళలకు నిలయంగా ఉన్న రాజమహేంద్రవరం.. వైకాపా పాలనలో అరాచకాలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. మేదరమెట్ల వైకాపా ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. అమరావతి: మేదరమెట్ల వైకాపా ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ […]

  • 1
  • 2