Phone Tapping Issue : మీకూ ఇలా అవుతోందా? చెక్‌ చేసుకోండి!

రాను రాను ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. 2024లో ఫోన్ హ్యాకింగ్ అనేది దాదాపు ప్రతి వినియోగదారుని ఆందోళన రేపుతోంది. డెలాయిట్ నిర్వహించిన  ఇటీవలి సర్వేలో 67శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ గాడ్జెట్స్‌ భద్రతపై ఆందోళన చెందుతున్నారని  కనుగొన్నారు.  2023 ఏడాదితో ఇది పోలిస్తే  54 శాతం పెరిగింది.  మొన్నపెగాసెస్‌ వివాదం ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం తెలంగాణాలో ఫోన్‌ ట్యాపింగ్‌ దుమారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది వినియోగదారుల వ్యక్తిగత వ్యవహారాల గోప్యత, భద్రతపై గుబులు రేపుతోంది.  ఈ […]