Manipur – కొంతకాలంగా కనిపించని ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

అల్లర్లు, ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్‌ (Internet Services) సేవలపై విధించిన ఆంక్షలను గతవారం మణిపుర్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఈ ఫొటోలు వైరల్‌ (Viral Photos) అవుతున్నాయి. ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్‌ అయ్యింది. […]