IPL 2024: విరాట్ కోహ్లీకి నిద్రలేకుండా చేస్తున్న రాజస్థాన్ ప్లేయర్స్.. ఎందుకంటే?
IPL 2024, IPL 2024 Orange Cap: రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్ను మూడు వికెట్ల తేడాతో ఓడించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 10 పాయింట్లు సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. 148 పరుగుల లక్ష్యం రాయల్స్కు సులువుగా అనిపించినా.. పంజాబ్ బౌలర్లు చివరి వరకు కష్టపడ్డారు. అయితే స్లో పిచ్పై రాయల్స్ బ్యాట్స్మెన్ పట్టు వదలకపోవడంతో జట్టు 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి విజయం సాధించింది. IPL […]