Flash Floods : సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి మృతి..
సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరినట్లు ఆ రాష్ట్ర అధికారులు సోమవారం తెలిపారు. మృతుల్లో 10 మంది సైనికులు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఆచూకీ దొరకని 105 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తీస్తా నదితీర ప్రాంతంలో 40 మృతదేహాలను వెలికితీసినట్లు పశ్చిమ బెంగాల్ అధికారులు తెలుపగా.. రెండు రాష్ట్రాలు చెప్పిన గణాంకాల్లో కొన్ని రెండు సార్లు లెక్కించి ఉండొచ్చని సిక్కిం అధికారులు చెబుతున్నారు. అలాగే వరదల్లో […]