Hyderabad DEO Bans Sale Of Uniforms, Stationery In Schools:  తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇకపై ప్రైవేట్‌ స్కూళ్లలో యూనీఫాం, బూట్లు, షూ అమ్మకాలు నిషేధం!

యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాల పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్‌ స్కూళ్ల అక్రమాలపై ప్రభుత్వం కొరడా విధించింది. స్టేషనరీ, పుస్తకాలు వంటి వాటిని లాభాపేక్ష లేకుండా అమ్ముకోవాలని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్‌ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌, మే 31: యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాల పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్‌ స్కూళ్ల అక్రమాలపై ప్రభుత్వం కొరడా విధించింది. స్టేషనరీ, పుస్తకాలు వంటి వాటిని లాభాపేక్ష లేకుండా […]

Finland school shooting : One Child Killed, 2 Injured Minor Suspect Caught ఫిన్‌ల్యాండ్‌ స్కూల్లో కాల్పుల మోత.. ఒకరు మృతి,

ఫిన్నిష్ రాజధాని ఫిన్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో కాల్పుల మోత కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు బుల్లెట్లు తగిలాయి. వారిలో ఒక విద్యార్ధి మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాలకు తుపాకీ తీసుకొచ్చి కాల్పులు చేపట్టిన 12 ఏళ్ల తోటి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల వద్ద ఓ భవనాన్ని పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు. ఫిన్‌లాండ్‌, ఏప్రిల్ 2: ఫిన్నిష్ రాజధాని ఫిన్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో […]

10th Class Exams 2024 in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. ఎగ్జాం సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలు

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం (మార్చి 18) ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 6,23,092 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 1,02,528 మంది గతంలో పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి.. హైదరాబాద్‌, మార్చి 18: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం (మార్చి […]

Minister Sabitha-ఇద్దరు విద్యార్థులకు మంత్రి సబిత ఇంద్ర రెడ్డి లిఫ్ట్

బుధవారం మహేశ్వరం మండలం గొల్లూరు నుంచి విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి కాన్వాయ్‌లో గోల్కొండ ఓఆర్‌ఆర్‌కు వెళ్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి బుధవారం మహేశ్వరం మండలం గొల్లూరు నుంచి కాన్వాయ్‌లో గోల్కొండ ఓఆర్‌ఆర్‌కు వెళ్తున్నారు. గొల్లూరు తాండాలో రెండో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదే వీధిలో ఇంటికి వెళ్తున్నారు. మంత్రి అకస్మాత్తుగా కారవాన్‌ను ఆపి, ప్రయాణికులను కారులో ఎక్కించుకుని, వారి ఇళ్ల వద్ద దింపడం తండా వాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

New policy in public schools – ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త విధానం!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు విధానంలో మార్పు వస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థుల ముఖాలు గుర్తించబడతాయి. డోర్నకల్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హాజరు నమోదు చేసుకునే విధానం మారనుంది. విద్యార్థులకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ అమల్లోకి వస్తుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యకలాపాన్ని ప్రారంభించడానికి ప్రత్యేకమైన యాప్‌ని ఉపయోగించారు. టీచర్ల ముఖ ఫోటోలు తీయడానికి జూమ్ శిక్షణ ఇచ్చింది. విద్యా విభాగంలో ఇప్పుడు కమాండ్ […]