Adani-Ambani: business partners now :తొలిసారి వ్యాపార భాగస్వాములుగా మారిన అంబానీ-అదానీ.. పవర్ ప్రాజెక్టులో 26% వాటా కొనుగోలు చేసిన రిలయన్స్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అపర కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి వ్యాపార భాగస్వాములు అయ్యారు. గుజరాత్కు చెందిన వీరిద్దరి మధ్య కనిపించని పోటీ ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం వ్యాపార రంగంలో చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్ లిమిటెడ్కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పవర్ ప్రాజెక్టులో.. న్యూఢిల్లీ, మార్చి 29: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అపర కుబేరులు ముకేశ్ అంబానీ, […]