Asaduddin Owaisi’s – వ్యాఖ్య:చంద్రుడు హ్యాపీగా జైల్లో.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారని, అక్కడ ఆయన ప్రశాంతంగా ఉన్నారని, చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని మజ్లిస్‌ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ పాలన మంచిగానే ఉందని, చంద్రబాబును మాత్రం నమ్మలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు  ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ తమ పార్టీ గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Bharasa MLC Kavitha- సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ తమిళిసై ప్రవర్తిస్తున్నారని అన్నారు.

గవర్నర్ తమిళిసై సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ భరస కవిత ఆరోపించారు. నామినేటెడ్ కోటా సూచించిన పేర్లను తిరస్కరించినందుకు ఆమె గవర్నర్‌ను శాసించారు. బిసిలకు భారతదేశం బలమైన మద్దతు ఉన్నప్పటికీ బిజెపి వారిని పట్టాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా శాసనమండలి ఆవరణలో కవిత నివాళులర్పించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ జాబితాను గవర్నర్ ఆమోదించడం ఆనవాయితీ. వివిధ కారణాలతో ఆమె పేర్లను తిరస్కరించింది. భారత రాజ్యాంగం […]

State Minister KTR and TPCC president Revanth Reddy fought on Twitter – మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నడుమ ట్విట్టర్‌ వేదికగా యుద్ధమే జరిగింది

హైదరాబాద్‌: విజయభేరి పేరుతో తుక్కు­గూడలో నిర్వహించిన భారీ బహిరంగసభ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నడుమ ట్విట్టర్‌ వేదికగా యుద్ధమే జరిగింది. మోసం, వంచన, ద్రోహం, దోఖాల మయం కాంగ్రెస్‌ అర్ధ శతాబ్దపు పాలనంతా అని  కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తే తెలంగాణ కోసం తల్లి సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి అర్ధరాత్రి నుంచి అయ్యా కొడుకులు అంగీలు చింపుకుంటున్నారని రేవంత్‌ రీట్వీట్‌ చేశారు. మీ కపట […]

TS Election 2023: “Our slogan” is “development and welfare.” : Gangula Kamalakar, minister – TS ఎన్నికలు 2023: “మా నినాదం” “అభివృద్ధి మరియు సంక్షేమం.” : గంగుల కమలాకర్, మంత్రి

కరీంనగర్: అమరవీరుల త్యాగాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ జిల్లా వాసులకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం సెప్టెంబరు 17, 1948కి మన తెలంగాణ గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజుగా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని […]

Sarita, a BRS candidate, won with a 46-votes – బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సరిత 46 ఓట్ల తేడాతో విజయం

కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో 39వ డివిజన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గతంలో జరిగిన పరిణామాలే పునరావృతమయ్యాయి. ప్రస్తుత కార్పొరేటర్, బార్స్ అభ్యర్థి కొండపల్లి సరిత 46 ఓట్ల తేడాతో గెలుపొందారు. మునుపెన్నడూ లేని విధంగా డివిజన్ ఓట్లు పునర్విభజన జరగడంతో పోటీలో ఉన్న వారందరికీ గత ఓట్లు వచ్చాయి. జనవరి 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 39వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) అభ్యర్థి కొండపల్లి సరిత స్వతంత్ర అభ్యర్థి వూట్కూరి మంజుల భార్గవిపై 46 […]

Gutha Sukhender Fire – గుత్తా సుఖేందర్‌ ఫైర్‌….

నల్లగొండ: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో అస్సలు బీజేపీ పాత్ర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రధాని మోదీ మరోసారి విషం కక్కారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆచరణకాని […]

Governor Tamili Sai performed the first Maha Ganesha worship in Khairatabad – ఖైరతాబాద్ మహా గణేశ ఉత్సవాల్లో, గవర్నర్ తమిళిసై మొదటి ప్రార్థన చేస్తారు.

హైదరాబాద్: ఖైరతాబాద్ లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణేశుడికి తొలిపూజ జరిగింది. పూజా కార్యక్రంమలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని, దానం నాగేందర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.  ఖైరతాబాద్ లో గణేశుడు ఈసారి శ్రీ దశ విద్యా మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఈరోజు మహాగణపతి నిర్వహించిన తొలిపూజలో గవర్నర్ తమిళిసై  సౌందర్ రాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకాగా భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.ఈ సందర్బంగా మంత్రి తలసాని […]

Oppositions are playing the role of an omen – సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తామంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి…

ఖమ్మం: ‘సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తామంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి..కాళేశ్వరంకన్నా పెద్దదైన ఈ ప్రాజెక్టు పాలమూరు ప్రజల కరువు తీరుస్తుంది. కానీ కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయి.. మనకు పనోళ్లు కావాలా, పగోళ్లు కావాలా ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో నోబెల్స్‌..గోబెల్స్‌కు మధ్యే పోటీ. మరింత అభివృద్ధి కోసం కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రజలు ఇప్ప టికే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని నిర్ణయించుకున్నా రు’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి […]

my focus is on Karimnagar says Bandi Sanjay – ఇక నా దృష్టి కరీంనగర్‌ ‘పార్లమెంట్‌’పైనే అని చెప్పిన బండి సంజయ్ …

కరీంనగర్‌టౌన్‌: ఇకపై కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గంపైనే ప్రత్యేక దృష్టి సా రించనున్నట్లు బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. అందులో భాగంగానే ఎక్కువ సమయం నియోజ కవర్గానికే కేటాయిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దమ్ము చూపిస్తామని, పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. గురువారం ఆయన కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో బీజేపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని నేతల తో సంస్థాగత బలోపేతంపై సమావేశం […]

Oppositions are playing the role of an omen – సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తామంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి…

ఖమ్మం: ‘సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తామంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి..కాళేశ్వరంకన్నా పెద్దదైన ఈ ప్రాజెక్టు పాలమూరు ప్రజల కరువు తీరుస్తుంది. కానీ కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయి.. మనకు పనోళ్లు కావాలా, పగోళ్లు కావాలా ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో నోబెల్స్‌..గోబెల్స్‌కు మధ్యే పోటీ. మరింత అభివృద్ధి కోసం కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రజలు ఇప్ప టికే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని నిర్ణయించుకున్నా రు’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి […]