Maoist militia members who voluntarily surrendered : స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులు

13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం తెలిపారు. పాడేరు: 13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం తెలిపారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు పెదబయలు మండలం కిన్నెల కోట పంచాయతీకి చెందిన వీరందరిపై పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరందరూ మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడం, భోజనాలు పెట్టడం, వస్తు సామాగ్రి అందజేయడం వంటి […]

Maoist Warning To BJP About Encounter : బీజేపీ నేతలు ఎన్‌కౌంటర్‌కు తగిన మూల్యం చెల్లించుకుంటారని మావోయిస్టు పార్టీ హెచ్చరిక…

చత్తీస్‌ఘడ్‌‎లోని కంకేర్‌ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల గురించి కచ్చితమైన సమాచారంతోనే పోలీసులు మెరుపుదాడి చేశారు.  నార్త్‌ బస్తర్‌ డివిజన్‌ కమిటీ సమావేశం గురించి కచ్చితమైన ఇంటెలిజెన్స్‌ సమాచారంతోనే భద్రతా బలగాలు దాడి చేశాయి. గత నెల రోజుల నుంచి మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెట్టారు. చత్తీస్‌ఘడ్‌‎లోని కంకేర్‌ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల గురించి కచ్చితమైన సమాచారంతోనే పోలీసులు మెరుపుదాడి […]

Encounter: Huge encounter.. 18 Maoists killed..!భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి..!

Chhattisgarh Encounter: లోక్‌సభ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ అరణ్యం నెత్తురోడుతోంది.. ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.. తాజాగా.. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ అరణ్యం నెత్తురోడుతోంది.. ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.. తాజాగా.. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాంకేర్ జిల్లా మాడ్ అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో […]

Encounter: Four Naxalites killed in Gadchiroli encounter మావోయిస్టులకు ఊహించని ఎదురు దెబ్బ.. గడ్చిరోలి ఎన్ కౌంటర్ లో నలుగురు కీలక నక్సలైట్లు హతం

మావోయిస్టు పార్టీ మరో ఎదురు దెబ్బ తగిలింది. దేశంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతారనే అనుమానాలతో దేశవ్యాప్తంగా పోలీస్ బలగాలు అలర్ట్ అయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రాణహిత నది దాటి గడ్చిరోలిలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించడంతో, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టు పార్టీ మరో ఎదురు దెబ్బ తగిలింది. దేశంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతారనే అనుమానాలతో దేశవ్యాప్తంగా పోలీస్ బలగాలు అలర్ట్ […]