Orphaned children- తల్లి మృతి.. అనాథలైన పిల్లలు…

రూరల్ నర్సంపేట:ఎనిమిదేళ్ల కిందటే తండ్రి అనారోగ్యంతో మృతి చెందిన మరల  పాముకాటుకు గురైన తల్లి మృతిచెందింది. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు . పెద్దల ఎదురించి ప్రేమించి పెళ్లి చేసుకుని కష్టాలు భరించి సెటిల్ అయిన జంటకు విధి శిక్ష పడింది. 2010లో లక్నేపల్లికి చెందిన మానస(29), వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన బండి సురేశ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కాలక్రమేణా రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి. కుటుంబాన్ని […]

bank-dupity-manager-చేతివాటం.. రూ.8.65 కోట్ల బురిడీ

వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ బైరిశెట్టి కార్తీక్‌ చేతివాటం ప్రదర్శించాడు. తాను పని చేస్తున్న బ్యాంకునే బురిడీ కొట్టించి.. రూ.8,65,78,000 కొల్లగొట్టాడు. వివరాల్లోకి వెళ్తే… బ్యాంకులోని బంగారు రుణాల విభాగంలో కార్తీక్‌ పని చేస్తున్నాడు. ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి ఆ సొమ్మును తాను అపహరించేవాడు. ఇలా 128 మంది ఖాతాదారులు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించాడు. ఆడిటింగ్‌ సమయంలో మోసాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]

Peddi Sudarshan Reddy Gets Another Opportunity as BRS Party Nominates Him for Narsampet Assembly Constituency – నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి మరో అవకాశం

  వరంగల్‌ జిల్లా నర్సంపేట ( Narsampeta )అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్టును దక్కించుకున్న Peddi Sudharshan Reddy పెద్ది సుదర్శన్‌రెడ్డికి రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు మళ్లీ అవకాశం లభించింది. రెడ్డి రాజకీయ ప్రయాణం సవాళ్లు, విజయాల కలయికగా సాగింది. 2014లో విఫలయత్నం చేసిన ఆయన పట్టుదలతో 2018 ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాప్రతినిధిగా తన ఉనికిని చాటుకున్నారు. ఈ కొత్త అవకాశంతో, రెడ్డి తన అనుభవాన్ని ఉపయోగించుకుని నర్సంపేట నియోజకవర్గాలతో […]