PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు అక్టోబర్‌ 1న పాలమూరుకు వస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ పట్టణం అమిస్తాపూర్‌లో జరుగుతున్న సభా ఏర్పాట్లను శుక్రవారం ఆమె ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం పనులు […]

Telangana – ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ.

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. అక్టోబర్‌ 1న ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి మోదీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 1.35కి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌ బయల్దేరతారు. 2.05కి అక్కడికి చేరుకుని 2.15 నుంచి 2.50 వరకు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు  ‘భాజపా సమరభేరి’ సభాస్థలికి చేరుకుని 4 గంటల వరకు అక్కడే ఉంటారు. సభావేదిక నుంచి తెలంగాణలో […]