Lok Sabha Election 2024: 7th Phase Final Stage Polling ….తుది అంకానికి చేరుకున్న లోక్‌సభ ఎన్నికలు..

ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఏడోవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 57 లోక్‌‌సభ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఒడిశాలోని మిగిలిన 42 అసెంబ్లీ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈరోజే ఓటింగ్ జరగనుంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. […]

Yarapatineni Srinivasa Rao : జ్యోతిరావు పూలే గారికి నివాళ్ళు అర్పించిన యరపతినేని శ్రీనివాసరావు గారు

మహాత్మ జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన గౌరవ గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పిచటం జరిగింది ఈ కార్యక్రమంలో తురక వీరస్వామి, పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, పిడుగురాళ్ల పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు గండికోట వెంకటేశ్వర్లు, వేముల […]

Lok Sabha Polls: మీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరో తెలుసా..? 

భారతదేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న మొదటి విడతగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ కూడా జరగనుంది. ఇదిలా ఉంటే, మీ లోక్‌సభ నియోజకవర్గం నుండి అభ్యర్థులు ఎవరు, ఏయే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వారికి ఆస్తులు, కుటుంబ వివరాలు, అలాగే వారిపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అనేది మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న మొదటి విడతగా దేశంలోని […]

Congress party What about the Lok Sabha elections? భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనం.. మరీ లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితేంటి..?

భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనంగానే ఉన్నా… భవిష్యత్‌లో మళ్లీ పుంజుకుంటారా ? లేదా ? అన్నదీ ఆసక్తి రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టుమని మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు చక్రం తిప్పేశారు. భాగ్యనగరంలో పుట్టిన మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య లాంటి వారు రాష్ట్ర ముఖ్యమంత్రులయ్యారు. కొండా […]