BCCI: టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి.. మోదీ, అమిత్‌ షా, సచిన్ పేరిట ఫేక్‌ అప్లికేషన్లు

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ (Head Coach) పదవి కోసం ప్రముఖుల పేర్లతో భారీగా నకిలీ దరఖాస్తులు పోటెత్తాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి.  దిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ (Head Coach) పదవి కోసం ఈ నెల బీసీసీఐ (BCCI) నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. గడువు ముగిసే సమయానికి సుమారు 3వేల దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో భారీ సంఖ్యలో నకిలీలు ఉన్నాయి. అందుకోసం కొందరు ఆకతాయిలు.. నరేంద్రమోదీ, అమిత్‌ షా, […]

BJP Focus On Telagnana Aim To Win : తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది.

డబుల్‌ డిజిట్‌ సీట్లే టార్గెట్‌గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల నామినేషన్‌కు జాతీయ నేతల రాకతో కమలం పార్టీలో ఇప్పటికే జోష్‌ కనిపిస్తోంది. అలాగే అగ్రనేతలతో కూడా ఎక్కువ సభలు నిర్వహించి.. 10కిపైగా ఎంపీ సీట్లు గెలవాలని రాష్ట్ర నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. డబుల్‌ డిజిట్‌ సీట్లే టార్గెట్‌గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల నామినేషన్‌కు జాతీయ నేతల రాకతో కమలం పార్టీలో ఇప్పటికే జోష్‌ కనిపిస్తోంది. అలాగే […]

Prime Minister Modi released the BJP pamphlet. బీజేపీ కరపత్రాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ..

గత 10 ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం విడుదల చేసింది కమలం పార్టీ. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజ్‎నాథ్‎సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అందులో ముఖ్యమైన అంశాలను చాలా ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ కమలం కరపత్రం అనేక చర్చలకు దారి తీస్తోంది. గత పదేళ్లలో చేసిన సంక్షేమంతో పాటు అభివృద్దిని కూడా […]

PM Modi Campaign:  నేటి నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

లోక్ సభ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించి వరసగా మూడో సారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని బిజేపీ భావిస్తోంది. అదే సమయంలో బిజేపీ వరస విజయాలకు బ్రేక్ వేసి మళ్ళీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు కోరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రధాని […]

PM Modi: Using Chat GPT is good but.. చాట్‌ జీపీటీ ఉపయోగం మంచిదే కానీ.. బిల్‌గేట్స్‌తో మోదీ కామెంట్స్‌

భారత్‌లో టెక్నాలజీ వినియోగం తీరుతెన్నులను ప్రధాని బిల్‌గేట్స్‌కు వివరించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిమించడానికి టెక్నాలజీని వాడాలని నేను భావించానన్న మొదీ, అలాగే మైండ్‌సెట్‌ను కూడా మార్చాలని భావించినట్లు చెప్పుకొచ్చారు. G-20 సదస్సులో AI టెక్నాలజీని వాడుకున్నామని చెప్పిన ప్రధాని నమో యాప్‌ను… భారత ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ల ఆసక్తికర చర్చ జరిగింది. ఈ నెల మొదటి వారంలో భారత పర్యటనకు వచ్చిన బిల్‌గేట్స్‌ ప్రధానితో సమావేశమై పలు విషయాలపై ముచ్చటించారు. […]

Bhutan PM to PM Modi :  ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే

భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే తన అభినందనలు తెలియజేశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భూటాన్‌ను సందర్శించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే తన అభినందనలు తెలియజేశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ భూటాన్‌ను సందర్శించినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “ప్రధానమంత్రి మోదీ తన బిజీ షెడ్యూల్‌లో […]

PM Modi: Dedicating this award to 140 crore Indians..PM Modi: ఈ పురస్కారాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను అందుకున్నారు. ప్రధాని మోదీ భూటాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భూటాన్‌ చేరుకున్న ప్రధాని మోదీకి పారో ఎయిర్‌పోర్టులో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే.. ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ దౌత్య సంబంధాలపై చర్చల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను అందుకున్నారు. ప్రధాని మోదీ […]

PM Modi : Telangana Money : తెలంగాణ సొమ్ము దిల్లీకి

భారాస, కాంగ్రెస్‌ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని అమలు చేయడంలేదు. కాంగ్రెస్‌, భారాసలు దొందూదొందే.. భారాస, కాంగ్రెస్‌ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని అమలు చేయడంలేదు. కాంగ్రెస్‌, భారాస రెండు పార్టీలూ మోదీని విమర్శించడమే […]

PM Modi: Prime Minister Modi’s Vijaya Sankalpa Sabha IN Jagityal..జగిత్యాల వేదికగా ప్రధాని మోదీ విజయ సంకల్ప సభ.. ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారంటే..

లోకసభ ఎన్నికలకు నగారా మోగింది.. మే 13న తెలంగాణలో లోక్ సభ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణలోని 17 సీట్లలో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణ డబుల్ డిజిట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆదిలాబాద్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు వేదికగా లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించిన ప్రధాని మోదీ.. లోకసభ ఎన్నికలకు నగారా మోగింది.. మే 13న తెలంగాణలో లోక్ సభ పోలింగ్ […]

Andhra Pardesh:  Everything is ready for public meeting ప్రజాగళం సభకు సర్వం సిద్ధం.. హాజరుకానున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.

పల్నాడు జిల్లాలో ప్రజా గళం సభకు సర్వం సిద్ధమైంది. బొప్పిడి సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ప్రధాని మోదీ హాజరవుతున్న సభను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఈసభ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎన్డీఏ కూటమి ఎలాంటి భరోసా ఇస్తారనే ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి మొదటి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. టిడిపి, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు ఖరారైన తర్వాత […]