CM REVATH : Hundreds of years of destruction during KCR’s ten-year rule కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం

తెలంగాణలో కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్‌ నిర్వహించే జనజాతర సభా ప్రాంగణాన్ని సీఎం మంగళవారం పరిశీలించారు. హైదరాబాద్‌, మహేశ్వరం – న్యూస్‌టుడే: తెలంగాణలో కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్‌ నిర్వహించే జనజాతర సభా ప్రాంగణాన్ని సీఎం మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట జిల్లా […]

Former minister Harish Rao’s letter to CM Revanth.. సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ.. 

రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పాడి రైతులు పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి ప్రతీ రోజు పాలు సరఫరా చేస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బిల్లుల చెల్లింపు సకాలంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పాడి రైతులు పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం […]

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ

ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్‌ రూపొందించారని, ఇది అధికార దుర్వినియోగం కిందికే వస్తుందన్నారు. హైదరాబాద్‌: ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు […]

YSRCP JAGAN : మంచి జరిగి ఉంటే ఆదరించండి

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేసి మీ ముందు నిలబడ్డానని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. కడప- న్యూస్‌టుడే, రాయచోటి: ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేసి మీ ముందు నిలబడ్డానని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. బస్సుయాత్రలో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. గత 58 నెలల్లో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఆదరించాలని కోరారు. అందరి మనసుల్లో ఉండబట్టే ప్రతిపక్షాలు తెదేపా, జనసేన, […]

AP Congress:  AP Congress Assembly Candidate List Released..ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్.. కడప లోక్ సభ బరిలో షర్మిల!

కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏఏ స్థానాల నుంచి పోటీ చేస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు 114 మంది అసెంబ్లీ నియోజకవర్గ జాబితాను అలానే ఐదు పార్లమెంటరీ అభ్యర్థుల జాబితాను షర్మిల విడుదల చేశారు. కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాక రాష్ట్రంలో […]

TDP-Janasena-BJP: Andhra politics : కూటమిలో అభ్యర్థుల మార్పులపై చర్చలు..

TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన కొన్ని సీట్లలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్‌ బీజేపీకి కేటాయించింది కూటమి. బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణరాజు బరిలో ఉన్నారు. TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన […]

Delhi CM:  Kejriwal rules from jail జైలు నుంచే కేజ్రీవాల్‌ పాలన

ఇక జైల్‌ సే సర్కార్‌ అంటోంది ఢిల్లీలోని ఆప్‌ సర్కార్‌. లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు 15 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. కేజ్రీవాల్‌ను తిహార్‌ జైలుకు తరలించారు. జైలు నెంబర్‌ 2లో ఆయన ఉన్నారు. దీంతో జైలు నుంచే కేజ్రీవాల్‌ పాలన చేస్తారని ఆప్‌ ప్రకటించింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, మరో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ కూడా అదే కారాగారంలో ఉన్నారు. ఇక జైల్‌ సే సర్కార్‌ అంటోంది ఢిల్లీలోని ఆప్‌ […]

Congress Lok Sabha and Assembly candidates in AP. ఏపీలో కాంగ్రెస్‌ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే.

దిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం విడదుల చేశారు.

MP Vijayasai Reddy’s key comments on Chandrababu.. చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..

సచివాలయం,వాలంటరీ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విజయ సాయి రెడ్డి టీవీ9తో మాట్లాడారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మీయ సామావేశంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా సచివాలయం,వాలంటరీ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం […]

Warangal : Harish Rao BRS Comments on Congress & BJP : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయి.. 

వరంగల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.కడియం శ్రీహరి పార్టీలో నుంచి బయటకు పోయాక జోష్ కనిపిస్తోందన్నారు. పదవులను, కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందన్నారు. వరంగల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.కడియం శ్రీహరి పార్టీలో నుంచి బయటకు పోయాక జోష్ కనిపిస్తోందన్నారు. పదవులను, కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన […]