AP BJP: దిల్లీకి బయల్దేరిన దగ్గుబాటి పురందేశ్వరి

భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeswari) దిల్లీకి బయల్దేరారు అమరావతి: భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeswari) దిల్లీకి బయల్దేరారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై అధిష్ఠానంతో ఆమె చర్చలు జరపనున్నారు. ఇటీవలే జిల్లాల్లోని ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలను రాష్ట్ర నేతలు సేకరించారు. దీనిపై రూపొందించిన నివేదికను అగ్రనేతలకు భాజపా జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్‌ సమర్పించారు. తెదేపా-జనసేన కూటమిలో భాజపా చేరనుందనే […]

భూకబ్జా రెడ్డిగా మారిన చెవిరెడ్డి: అచ్చెన్నాయుడు

ఐదేళ్లపాటు ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్‌లో అక్రమంగా సంపాదించిన వైకాపా నేతలు.. అది చాలదంటూ పేదల భూములు లాక్కుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అమరావతి: ఐదేళ్లపాటు ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్‌లో అక్రమంగా సంపాదించిన వైకాపా నేతలు.. అది చాలదంటూ పేదల భూములు లాక్కుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం స్థలాల్లో పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెదేపా నేతలను గృహ నిర్బంధం చేసి […]

YS Sharmila: జగన్‌ ‘విశాఖ విజన్‌’ ప్రకటనపై షర్మిల సెటైర్లు.

అమరావతి: ‘విశాఖ విజన్‌’ పేరుతో సీఎం జగన్‌ (YS Jagan) చేసిన ప్రకటనపై ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘‘పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం […]

మళ్లీ జగన్‌ భజన

ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డివిరవడాల ఊసే ఎత్తకుండా ‘ప్రతి కుటుంబానికి అంత చేశాం…ఇంత చేశాం’ అంటూ రెండేళ్లుగా ప్రజల చెవులు దిమ్మెక్కేలా ఇళ్ల ముందుకొచ్చి మరీ వాయించినా ముఖ్యమంత్రి జగన్‌కు తనివితీరినట్టు లేదు. అమరావతి: ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డివిరవడాల ఊసే ఎత్తకుండా ‘ప్రతి కుటుంబానికి అంత చేశాం…ఇంత […]

TDP: త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు. అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో […]

ఈ సారి ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తా

‘ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే నివసిస్తా. నా ప్రమాణ స్వీకారం ఇక్కడే. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుంది. ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే నివసిస్తా. నా ప్రమాణ స్వీకారం ఇక్కడే. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుంది. పదేళ్లలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలతో పోటీపడేలా విశాఖను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలి. పదేళ్లలో ‘విజన్‌ విశాఖ’ సాకారమయ్యేలా ప్రణాళిక రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం, పీపీపీ విధానం, ప్రైవేటు వ్యక్తులు ఈ […]

Chennur – చెన్నూర్

చెన్నూర్ తెలంగాణ ఉత్తర భాగంలో ఉంది మరియు మంచిర్యాల జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నూర్ బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందింది మరియు ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకం ఒక ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బొగ్గు గనుల సంస్థ, చెన్నూరు మరియు చుట్టుపక్కల అనేక బొగ్గు గనులను నిర్వహిస్తోంది. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం […]

Sirpur – సిర్పూర్

తెలంగాణలోని సిర్పూర్ పట్టణం పురాతన బౌద్ధ వారసత్వం మరియు పురావస్తు అవశేషాలకు ప్రసిద్ధి చెందింది. 6వ-7వ శతాబ్దానికి చెందిన అనేక బౌద్ధ ఆరామాలు, స్థూపాలు మరియు ఇతర నిర్మాణాల శిధిలాలు ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రదేశం చరిత్ర ప్రియులను, పురావస్తు శాస్త్రవేత్తలను మరియు ఈ ప్రాంతం యొక్క బౌద్ధ గతాన్ని అన్వేషించడానికి ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుంది. సిర్పూర్ కాగజ్ నగర్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు […]

Bellampalli – బెల్లంపల్లి

బెల్లంపల్లి, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఇది బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌లోని బెల్లంపల్లి మండలానికి చెందిన మునిసిపాలిటీ మరియు మండల ప్రధాన కార్యాలయం. ఈ పట్టణం ఇనుప ఖనిజం గనులకు ప్రసిద్ధి చెందింది, ఇవి భారతదేశంలోనే అతిపెద్దవి. బెల్లంపల్లి రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. నాగ్‌పూర్-హైదరాబాద్ లైన్‌లో ఉన్న బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఈ పట్టణానికి సేవలు అందిస్తుంది. ఈ పట్టణం హైదరాబాద్, వరంగల్ మరియు ఈ […]