Type 2 Diabetes – టైప్‌ 2 మధుమేహంతో ఆయుక్షీణం

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రుగ్మత మన సగటు ఆయుర్దాయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయమై లాన్సెట్‌ విస్మయకరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్‌కు దారితీసే టైప్‌-2 మధుమేహం(Diabetes) సగటు జీవిత కాలాన్ని ఏ విధంగా తగ్గిస్తుందో విస్తృత అధ్యయనాల ఆధారంగా వివరించింది. 30 ఏళ్ల వయసులో టైప్‌-2 మధుమేహం వస్తే…సగటు ఆయుర్దాయం 14 ఏళ్ల వరకు క్షీణిస్తుందని తెలిపింది. 40 ఏళ్ల వయసులో ఈ రుగ్మతకు గురైతే […]

Sirpur Constituency-సిర్పూర్‌ నియోజకవర్గం….

ఆసిఫాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి. ఇప్పటికే రెండు భార‌స జిల్లాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. తాను సిర్పూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు నెలలుగా కాగజ్ నగర్ లోనే ఉండి నియోజకవర్గం మొత్తం టూర్ పూర్తి చేశారు. ప్రజల లాభనష్టాలు తెలుసుకున్నారు. అనేక సమావేశాలు […]

Bangkok : షాపింగ్‌మాల్‌లో కాల్పులు

థాయిల్యాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో మంగళవారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆ నగరంలోనే అత్యంత పెద్దదైన సియాం పారగాన్‌ మాల్‌లో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కాల్పుల ఘటన చోటుచేసుకున్న గంట సేపటికే అనుమానితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. పొడవాటి జుట్టు కలిగిన ఓ యువకుడు పోలీసుల కస్టడీలో ఉండడం కనిపించింది. అతడి వయసు 14 ఏళ్లేనని థాయ్‌ల్యాండ్‌లో ప్రధాన మీడియా సంస్థలు […]

Rahul Gandhi : “రాహుల్‌ గాంధీ అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో”

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వరుసగా రెండో రోజూ (మంగళవారం) అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు చేశారు. తలకు నీలిరంగు వస్త్రం ధరించిన ఆయన.. వంటశాలలో కూరగాయలు తరిగారు. అనంతరం భక్తులకు ఆహారం వడ్డించారు. పాత్రలను శుభ్రం చేయడంతోపాటు    పాదరక్షల కేంద్రంలో కూడా సేవ చేశారు.

Kerala : రోల్స్‌ రాయిస్‌గా మారిన మారుతి 800 కారు

కేరళకు చెందిన 18 ఏళ్ల యువకుడు హదీఫ్‌… మారుతీ 800 కారును తక్కువ ఖర్చుతో రోల్స్‌ రాయిస్‌ తరహా కారుగా మార్చేశాడు. సాధారణ కార్లను లగ్జరీ కార్లుగా మార్చడంపై అతడికి ఉన్న ఆసక్తితోనే ఇది సాధ్యమైంది. ఇందుకోసం కొన్ని నెలలపాటు శ్రమించి, రూ.45 వేలు ఖర్చు చేశాడు. కొత్తగా ఆవిష్కరించిన కారు అద్దాలు, చక్రాలు, హెడ్‌లైట్స్‌ సహా వివిధ భాగాలను అందంగా మలిచాడు. ముందు భాగంలో ఉన్న లోగోను స్వయంగా అతడే రూపొందించడం గమనార్హం. వైరల్‌గా మారి […]

Local trains-లోకల్ రైళ్ల కోరిక ఎట్టకేలకు నెరవేరింది….

ఈ ప్రాంత వాసులు చిరకాల వాంఛ ఫలించింది. లోకల్ రైళ్ల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. మంగళవారం మనోహరాబాద్-కొత్తపల్లి లైన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి వెలుగు చూసింది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు ప్యాసింజర్ రైలు నడిచింది. రైలును మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించాలని భావించారు. మొదటి రోజు, కానీ అది 4.20 p.m. వరకు ప్రారంభం కాలేదు. వేగం క్రమంగా పెరిగింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వాసులు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. చాలా మంది నవ్వుకున్నారు. యువకులు, యువకులతో […]

IIT Bombay : వెజ్‌ – నాన్‌వెజ్‌ వివాదం

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో కొద్ది నెలల క్రితం తలెత్తిన వెజ్‌ – నాన్‌వెజ్‌ వివాదాన్ని అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. వసతిగృహంలో నిరసన తెలిపిన విద్యార్థుల్లో ఒకరికి ఇన్‌స్టిట్యూట్‌ మెస్‌ కౌన్సిల్‌ రూ.10 వేల జరిమానా విధించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. అక్టోబరు 1న సమావేశమైన మెస్‌ కౌన్సిల్‌ శాకాహార విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆరు టేబుళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ఆ టేబుళ్లపై వెజ్‌ భోజనం మాత్రమే చేయాలని […]

Ram Setu : పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది

తమిళనాడు ఆగ్నేయ తీరం-శ్రీలంక వాయవ్య తీరం మధ్య సముద్రంలో విస్తరించిన ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించడంతోపాటు ఆ ప్రాంతంలో ఇరువైపులా గోడ నిర్మించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవి కేవలం పాలనాపరమైన అంశాలని పేర్కొంటూ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. హిందూ పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షుడు, న్యాయవాది అశోక్‌ పాండే ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. […]

Railways : కొత్త టైంటేబుల్‌ విడుదల

ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన రైళ్ల కొత్త టైంటేబుల్‌ను(Railways New TimeTable) రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. 64 కొత్త వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు, మరో 70 ఇతర రైళ్ల సేవలను దీనిలో చేర్చారు. వివిధ నగరాల మధ్య అనుసంధానాన్ని పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గించేలా సమయ పట్టికను రూపొందించినట్లు రైల్వేశాఖ తెలిపింది. 90 రైళ్ల గమ్యస్థానాలను మార్చడం, 12 రైళ్లు నడిచే రోజులను పెంచడం, 22 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌లుగా నడపనుండడం […]

Cyber ​​gang-సైబర్ గ్యాంగ్ రూ.73 లక్షలు.స్వాహా….

హైదరాబాద్: సైబర్ గ్యాంగ్ రూ. కరెన్సీ వ్యాపారం చేస్తూ వేల రూపాయలు సంపాదించాలనుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రూ.73 లక్షలు. తొలి పెట్టుబడిపై రూ.22 వేలు లాభాన్ని ఆశించి ఈ మొత్తాన్ని వివిధ ఛార్జీల రూపంలో చెల్లించారు. బాధితురాలి ఆరోపణలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల MCA గ్రాడ్యుయేట్ ఒక ప్రఖ్యాత ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇటీవల ఫారెక్స్ ట్రేడింగ్ అనే సబ్జెక్ట్‌తో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో […]