Al-Qaida: Suspicious death of Al-Qaida leader రూ.40 కోట్ల రివార్డు ఉన్న అల్ ఖైదా నేత అనుమానాస్పద మృతి ‘

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు షాక్ తగిలింది. యెమెన్ శాఖ నేత ఖలీద్ అల్ బటర్ఫీ చనిపోయాడు.ఈ విషయాన్ని ఆ సంస్థ ధృవీకరించింది. అతని మరణానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. అల్ ఖైదా జెండాలో చుట్టి ఉన్న మృతదేహాన్ని చూపిస్తూ వీడియో విడుదల చేసింది. అల్ బటర్పీపై తలపై అమెరికా గతంలో రూ.40 కోట్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు షాక్ తగిలింది. యెమెన్ శాఖ నేత ఖలీద్ అల్ […]

Oscars 2024: RRR is making a comeback once again.. మరోసారి మార్మోగుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌.. ఈసారి పాటే కాదు ఏకంగా

ర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ సినిమా RRR. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది ఎన్నో రికార్డులను తిరగరాసింది. కలెక్షన్సే కాదు అంతకుమించి అన్నట్లు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. నాటు నాటు పాట అయితే ఏకంగా హాలీవుడ్‌ గడ్డపై బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ను వశం చేసుకుంది. తాజాగా జరిగిన 96వ ఆస్కార్‌ వేడుకల్లోనూ మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌ పేరు మార్మోగిపోతోంది.  నాటు నాటు విజువల్స్‌..అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో సోమవారం (మార్చి 11) నాడు అకాడమీ […]

Do you know the price of this jewelry worn by Nita Ambani, where is it from?! నీతా అంబానీ ధరించిన ఈ నగ ధర, అసలు ఇది ఎక్కడిదో తెలుసా?!

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ  వ్యాపారవేత్తగా, ఫ్యాషన్‌ ఐకాన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటారు. భారతీయ వారసత్వ సంపదను, అద్భుతమైన కళారీతులను ప్రదర్శించేలా చేనేత చీరలను ధరించి ఆకట్టుకోవడంలో నీతా తర్వాతే ఎవరైనా.  అంతేనా కోట్ల విలువ చేసే  డైమండ్ నగలు, ఖరీదైన బ్యాగులు మొదలు లిప్‌స్టిక్‌లు, చెప్పుల దాకా  ప్రతీదీ   ప్రత్యేకమే. తాజాగా ముంబైలో జరిగిన ఒక వేడుకలో బనారసీ చీరలో మెరిసిపోయారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆమె ధరించిన అరవంకి (బాజూబాంద్‌)  స్పెషల్‌ […]

If a defamation suit is filed against Andhra Jyoti: Grandhi Srinivas ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా: గ్రంధి శ్రీనివాస్‌

పశ్చిమగోదావరి: ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమైనట్టు ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ఆధారాలు లేకుండా తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని తన పరువుకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి చెత్త రాతలు రాసిందన్నారు. వారి రాతలపై కోర్టు వచ్చి నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు.  కాగా, గ్రంధి శ్రీనివాస్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొందరు రైతులకు సొంత డబ్బు ఇచ్చి పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చాము. నియోజకవర్గంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలంటే 180 ఎకరాల […]

Nara Lokesh had a bitter experience in Anantha Sankharavam! అనంత శంఖారావంలో.. నారా లోకేష్‌కు చేదు అనుభవం!

అనంతపురం: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబుకి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే లోకేష్‌ పాల్గొంటున్న శంఖారావం సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. ఇక ఇప్పుడు పొత్తు పార్టీల కుమ్మలాటలు కూడా చినబాబు సమక్షంలోనే జరుగుతుండడం గమనార్హం.  అనంతపురంలో నారా లోకేష్‌ శంఖారావం సభలు జరుగుతున్నాయి. అయితే అక్కడ టీడీపీ-జనసేన పొత్తు బెడిసి కొట్టింది. అనంత అర్బన్‌ టికెట్‌ తమకేనంటూ టీడీపీ-జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని ఘర్షణ వాతావరణం సృష్టించారు. లోకేష్‌ స్టేజ్‌ మీద మాట్లాడుతున్న టైంలోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది.   […]

Loan up to Rs.Crore.. Insurance facility రూ.కోటి వరకు రుణం.. బీమా సౌకర్యం

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్‌: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ నెల 12న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని పునఃప్రారంభిస్తారు. 2014 నుంచి అమల్లో ఉన్న ఈ […]

Provide Water For the drying crops ఎండిపోతున్న పంటలకు నీళ్లివ్వండి Harish Rao

ఎండిపోతున్న పంటలను రైతులు కాపాడుకునేందుకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. ద్దిపేట, న్యూస్‌టుడే: ఎండిపోతున్న పంటలను రైతులు కాపాడుకునేందుకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. హరీశ్‌రావు సిద్దిపేటలో ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. […]

Today Indiramma houses scheme is launched నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం

పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. ఈనాడు, హైదరాబాద్‌: పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు […]

We Will Do Justice In PRC REVANTHREDDY పీఆర్‌సీలో న్యాయం చేస్తాం

తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ(పీఆర్‌సీ)లో తగిన న్యాయం చేస్తామని, నాలుగు పెండింగ్‌ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌: తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ(పీఆర్‌సీ)లో తగిన న్యాయం చేస్తామని, నాలుగు పెండింగ్‌ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సీపీఎస్‌ రద్దును […]

Nara Lokesh Public Is Graphics In YCP Meeting : వైకాపా ‘సిద్ధం’ సభలో జనమంతా గ్రాఫిక్స్: లోకేశ్‌

జగన్‌కు ధర్మ యుద్ధం ఇవ్వడానికి తెలుగుదేశం – జనసేన సిద్ధంగా ఉన్నాయని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కళలకు నిలయంగా ఉన్న రాజమహేంద్రవరం.. వైకాపా పాలనలో అరాచకాలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. మేదరమెట్ల వైకాపా ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. అమరావతి: మేదరమెట్ల వైకాపా ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ […]