Election Campaign 2024 : Ramp walk politics in the country.. Who is the trend setter..

ర్యాంప్ వాక్ పొలిటికల్ సభలు.. ప్రజెంట్‌ ఇండియాలో ట్రెండ్‌గా మారాయి. ర్యాంప్ వాక్ రాజకీయాలతో రఫ్పాడిస్తున్నారు. ఈ న్యూట్రెండ్‌కి ట్రెండ్ సెట్టర్‌ ఎవరు?. ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు. ర్యాంప్‌ వాక్‌ సభల వెనుక ఉన్న మర్మమేంటి? ఇది ప్రజెంట్ దేశంలో పొలిటికల్ సభలో కనిపిస్తున్న న్యూ ట్రెండ్. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ర్యాంప్‌ వాక్ రాజకీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. గతంలో Dఆకారంలో ఉండే రాజకీయ సభలు కాస్తా.. ర్యాంప్‌ వాక్ సభలవైపు మళ్లాయి. దేశంలో ఇప్పుడు […]

That feelgood story.. was written keeping Pawan in mind but..! ఆ ఫీల్‌గుడ్‌ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!

ఓ హిట్‌ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. ఫలానా హీరోను దృష్టిలో పెట్టుకుని దర్శక, రచయితలు కథను రెడీ చేసుకోగా పలు కారణాల వల్ల అందులో వేరే హీరో నటించడం చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఇలా వచ్చిన కొన్ని సినిమాలు ఊహించని విజయం అందుకున్నాయి, మరికొన్ని పరాజయం పొందాయి. ఈ జాబితాలో నిలిచిన ఓ హిట్‌ చిత్రం గురించి ఆసక్తికర విషయం […]

The state government should convince the Cannes company : కేన్స్‌ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలి KTR

తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. హైదరాబాద్‌: తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘పెట్టుబడులు తెచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలమవుతోంది. కేన్స్‌ కంపెనీ గుజరాత్‌కు వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎంతో ప్రయత్నించి ఆ సంస్థ ఇక్కడ పెట్టుబడి పెట్టేలా ఒప్పించాం. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు 10 రోజుల్లోగా భూమి […]

Indiramma houses for the poor and deserving : పేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలంలో పథకానికి సీఎం శ్రీకారందళితులు, గిరిజనులకు రూ.లక్ష అదనంగా ఇస్తామని భట్టి వెల్లడి పేదల చిరకాల కోరిక.. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవం.. ఇందిరమ్మ ఇల్లు. భద్రాద్రి రాముడు, ఆడబిడ్డల ఆశీర్వాదంతో భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు […]

Telangana Cabinet Meeting today : నేడు మంత్రిమండలి సమావేశం

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. స్వయం సహాయక సంఘాల సదస్సు కూడాకీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుండడంతో.. ఈ ఎన్నికలకు ముందు జరిగే క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మహిళలకు వడ్డీ లేని రుణ […]

Minister Rajini took Rs 6.5 crore: మంత్రి రజని రూ.6.5కోట్లు తీసుకున్నారు: వైకాపా ఇన్‌ఛార్జ్‌ మల్లెల రాజేశ్‌

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP)లో ముసలం మొదలైంది. అక్కడ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మల్లెల రాజేశ్ నాయుడును ఎన్నికల బరి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP)లో ముసలం మొదలైంది. అక్కడ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మల్లెల రాజేశ్ నాయుడును ఎన్నికల బరి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి విడదల రజని, వైకాపా అధిష్ఠానం తీరుపై రాజేశ్‌ […]

Amit Shah: తెలంగాణలో భాజపాకు 12 కంటే ఎక్కువ స్థానాలు: అమిత్‌షా

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ భాజపా (BJP)దే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ భాజపా (BJP)దే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన భాజపా సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని అమిత్‌షా ధీమా వ్యక్తం […]

AP CID CASE ON CHANDRA BABU: చంద్రబాబుపై మరో కొత్తకేసు

రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. 2020 నాటి ఎసైన్డ్‌ భూముల కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ అభియోగపత్రందానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఆదేశం అమరావతి: రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ […]

Modi Tour In AP ఏపీలో మోదీ పర్యటన ఖరారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెదేపా-జనసేన-భాజపా ఏర్పాట్లు చేస్తున్నాయి. అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెదేపా-జనసేన-భాజపా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనికి హాజరు కానున్నారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం సమాచారం […]

Seats adjustment Janasena & TDP పొత్తు ‘లెక్క’ తేలింది

తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది.  సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెదేపా 144, జనసేన 21, భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ స్థానాల్లో తెదేపా 17, భాజపా 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. 17 లోక్‌సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా పోటీభాజపాకు 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ సీట్లు2 లోక్‌సభ, 21 శాసనసభ స్థానాల్లో బరిలోకి జనసేనచంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో కేంద్ర మంత్రి షెకావత్‌, […]