Helicopter for rent, chartered flight..!ఎన్నికల వేళ.. అద్దెకు హెలికాప్టర్, చార్టర్డ్ ఫ్లైట్..! గంటకు అద్దె ఎంతో తెలుసా..?

ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారీగా ఖర్చు చేసే రాజకీయ పార్టీలు,.. ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు అద్దెకు హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు అందుబాటులోకి రావడంతో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే విస్తృత ప్రచారం మొదలుపెడుతున్నారు. ఎన్నికల కోసం పార్టీల ఖర్చులకు.. ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ట్రెండ్ మార్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ […]

Actress Kangana Ranaut declared full support for CAA.. సీఏఏకు పూర్తి మద్దతు ప్రకటించిన నటి కంగనా రనౌత్‌.. వారికి కూడా కౌంటరిచ్చిందిగా..

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ( మార్చి 11)న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ కూడా పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించింది పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ( మార్చి 11)న […]

There is a one 1 theft every 14 minutes : అక్కడ ప్రతి 14 నిమిషాలకు ఒక కారు దొంగతనం.. లేటెస్ట్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు

హనాల చోరీకి సంబంధించిన సంఘటనలు ప్రతిరోజూ వినిపిస్తున్నాయి, అయితే ఇటీవలి ACKO దొంగతనం నివేదిక కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ దొంగలకు అత్యంత ఇష్టమైన నగరమని, అందుకే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రతి 14 నిమిషాలకు ఒక కారు దొంగిలించబడుతుందని ఈ నివేదికలో చెప్పబడింది. ఇది కాకుండా మంగళ, ఆది, గురువారాల్లో వాహనాలు ఎక్కువగా చోరీకి గురవుతున్నాయని తెలిసింది. వాహనాల చోరీకి సంబంధించిన సంఘటనలు ప్రతిరోజూ వినిపిస్తున్నాయి, అయితే ఇటీవలి ACKO దొంగతనం నివేదిక కొన్ని […]

Former President Pratibha Patil admitted to hospital : మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆస్పత్రిలో చేరిక.. కండీషన్ ఎలా ఉందంటే

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం ఆమె మహారాష్ట్రలోని పుణె నగరంలోని ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య సదుపాయం అధికారులు గురువారం తెలిపారు. 89 ఏళ్ల పాటిల్ బుధవారం భారతి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరారు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం ఆమె […]

Doctors Removed 418 Kidney Stones :వైద్య పరిభాషలో సంచలనం.. 418 కిడ్నీ రాళ్లను తొలగించిన డాక్టర్లు

కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు మాత్రమే ఉన్న రోగి నుంచి 418 కిడ్నీ రాళ్లను హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో నిపుణులైన యూరాలజిస్టుల బృందం విజయవంతంగా తొలగించి వార్తల్లో నిలిచారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఎఐఎన్యు) వైద్యులు మినిమల్లీ ఇన్వాసివ్ విధానం ద్వారా ఈ అద్భుతమైన ఘనతను సాధించార. ఇది మూత్రపిండాల రాళ్ల తొలగింపు కోసం శస్త్రచికిత్స పద్ధతులలో ఈ ప్రక్రియ పురోగతిని తెలియజేస్తోంది. కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు […]

Indian Students America : ఛలో అమెరికా అంటున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే ??

అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థుల సంఖ్యలో 35 శాతం పెరుగుదల నమోదైంది. భారత్‌తో పోలిస్తే చదువులకు అయ్యే ఖర్చు కాస్త ఎక్కువైనా.. అమెరికాలో మంచి ఉద్యోగం దొరికితే జీవితంలో చక్కగా స్థిరపడొచ్చని ఇండియన్‌ యూత్‌ భావిస్తుంది. అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ […]

Bhatti Vikramarka responded to the Yadadri controversy..యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. యాదాద్రి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మిగిలిన మంత్రులు ఎత్తయిన పీటలపై కూర్చోగా.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలు తక్కువ ఎత్తున్న పీటలపై కూర్చోన్నారు. తాజాగా ఈ వివాదంపై డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క స్పందించారు. యాదగిరిగుట్టలో కింద కూర్చున్నారంటూ జరిగిన ట్రోల్ అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను […]

TDP PARTY : The second list of TDP candidates : మార్చి 14న టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదల.. 25 నుంచి 30 స్థానాలకు ప్రకటించే అవకాశం

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. జనసేన,బీజేపీ తో పొత్తులు ఖరారు, సెట్లో సర్దుబాటు తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ తో పొత్తు కరారు కాకముందు జనసేనతో కలిసి ఉమ్మడిగా మొదటి పెడితే అభ్యర్థులను ప్రకటించారు మొత్తం 175 స్థానాలకు గాను మొదటి విడతలు రెండు పార్టీలు కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం […]

Warangal MP seat : వరంగల్ ఎంపీ సీటు యమ హాటు.. కాంగ్రెస్, బీజేపీ ముమ్మర కసరత్తు

కాంగ్రెస్ కూడా.. వరంగల్ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. మాదిగ సామాజిక వర్గం నుంచి బలమైన నేతను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. టిక్కెట్‌ రేసులో దొమ్మటి సాంబయ్య, రామగల్ల పరమేశ్వర్, హరికోట్ల రవి ఉన్నారు. మరోవైపు.. పొత్తులో భాగంగా.. వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని CPI డిమాండ్ చేస్తోంది. వరంగల్ ఎంపీ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్, BRS, BJP ఓరుగల్లు సీటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. ఎలాగైనా […]

The Second List Of Bjp : మహబూబ్ నగర్ బరిలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఔట్.. తెలంగాణ బీజేపీ రెండో జాబితా ఇదే

తెలంగాణ బీజేపీ ఆరుగురి పేర్లతో రెండో జాబితాను విడుదల చేయగా, అందులో నాలుగు కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన నేతలకు దక్కాయి. ఈ నలుగురిలో ముగ్గురు బీఆర్ఎస్ నుంచి, ఒకరు కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరారు. జాబితా ప్రకటించిన ఆరు నియోజకవర్గాల్లో రెండు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాగా, ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. తెలంగాణ బీజేపీ ఆరుగురి పేర్లతో రెండో జాబితాను విడుదల చేయగా, అందులో నాలుగు కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన […]