KCR: KCR announced those two Lok Sabha seats.ఆ రెండు లోక్‌సభ స్థానాలను ప్రకటించిన కేసీఆర్.. నాగర్ కర్నూల్ బరిలో ఆర్ఎస్ ప్రవీణ్!

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మెదక్‌ నేతలతో సమావేశమయ్యారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు గులాబీ అధినేత మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ లోక్‌సభ స్థానానికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 13 స్థానాలకు బీఆర్ఎస్‌ తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మెదక్‌ నేతలతో సమావేశమయ్యారు. అయితే లోక్‌సభ […]

Drugs in Vishaka port News : విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది.

విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. కచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన […]

Brother & Sister wedding!! Do you know why?అన్నాచెల్లెళ్ల పెళ్లి !! ఎందుకు చేసుకున్నారో తెలుసా ??

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టగా మొత్తం బండారం బయటపడింది. ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. మహారాజ్​గంజ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో […]

A tourist who went on a jungle safari was suddenly attacked by a lion/ జంగిల్ సఫారీకి వెళ్లిన టూరిస్టు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సింహం

ప్రస్తుతం సోషల్ మీడియాలో అటవీ జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టూరిస్టులు, జంతువుల మధ్య జరిగిన ఆసక్తికర ద్రుశ్యాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్స్ కూడా అలాంటి వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వీడియో ఒకటి నెటిజన్స్ ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అటవీ జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టూరిస్టులు, జంతువుల మధ్య జరిగిన ఆసక్తికర ద్రుశ్యాలు సైతం […]

Drug Container:  Container vibrations on the sea coast..   సాగర తీరంలో కంటైనర్ ప్రకంపనలు.. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు

విశాఖ చేరిన కంటైనర్ తీరంలో ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. 140 శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదంతా అలా ఉంటే కంటైనర్‌లో డ్రగ్స్ లేవని నిరూపించేందుకు తాము సిద్ధమంటోంది సంధ్య ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ. విశాఖ చేరిన కంటైనర్ తీరంలో ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. 140 శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదంతా అలా ఉంటే కంటైనర్‌లో డ్రగ్స్ లేవని నిరూపించేందుకు తాము సిద్ధమంటోంది సంధ్య ఎక్స్‌పోర్ట్స్ […]

TDP ELECTION 2024 : These are the candidates.. Bless them అభ్యర్థులు వీరే.. ఆశీర్వదించండి

తెలుగుదేశం పార్టీ 13 లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా తెదేపా 17, భాజపా 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా… తెదేపా నాలుగు మినహా మిగతా 13 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అమరావతి: తెలుగుదేశం పార్టీ 13 లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా తెదేపా 17, భాజపా 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ […]

AP POLITICS : CEO Mukesh Kumar Meena’s key orders in the matter of law and order..శాంతిభద్రతల విషయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నికల కమిషన్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండటంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నికల కమిషన్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండటంతో […]

Delhi Liqour Scam: A trap is being tightened for CM Kejriwal in the Delhi liquor case.Delhi Liqour Scam:  ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బిగుస్తున్న ఉచ్చు.. కవిత సాక్షిగా మారితే మరిన్ని కష్టాలు!

ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కవిత ప్రధాన సాక్షిగా మారవచ్చని తెలుస్తోంది. అయితే కవిత సాక్షిగా మారడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ […]

Delhi Liquor Scam: .. Kejriwal to ED custody for 6 days!Delhi Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో 6 రోజుల ఈడీ కస్టడీకి కేజ్రీవాల్‌!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టే ఇచ్చేందుకు రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో పాటు ఢిల్లీ సీఎంను కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీకి పంపింది. మార్చి 28న కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అరవింద్ […]

Delhi and Hyderabad cities went dark for an hour today.. Do you know why..? ఇవాళ గంటపాటు చీకట్లోకి ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు.. ఎందుకో తెలుసా..?

ఎర్త్ అవర్‌కు సర్వం సిద్ధమైంది.. మరికొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఓ గంటపాటు చీకట్లో ఉండనున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) అనే సంస్థ ప్రతి సంవత్సర ఒకసారి ‘ఎర్త్ అవర్’.. కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా.. ఎప్పటిలాగే ఈసారి కూడా శనివారం (మార్చి 23న) రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది ఎర్త్ అవర్‌కు సర్వం సిద్ధమైంది.. మరికొన్ని గంటల్లో […]