TDP-Janasena-BJP: సీట్ల సర్దుబాటుపై నేడూ చర్చ!
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లతో చర్చలు జరిపారు. దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లతో చర్చలు జరిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ […]