Suicide by jumping into the engine of the plane..?  ప్రమాదవశాత్తు అతడు అందులో పడ్డాడా.. ఓ రకంగా ఆత్మహత్య చేసుకొన్నాడా..?

ఆమ్‌స్టర్‌డామ్‌ ఎయిర్‌ పోర్టులో ఓ వ్యక్తిని విమానం ఇంజిన్‌ లోపలికి లాగేసుకొంది.  ఇంటర్నెట్‌డెస్క్‌: అనుమానాస్పద స్థితిలో విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ (Amsterdam airport) విమానాశ్రయంలో చోటు చేసుకొంది. డెన్మార్క్‌కు ప్రయాణించేందుకు కేఎల్‌ 1341 విమానం పుష్‌బ్యాక్‌ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజిన్‌ లోపలికి లాక్కొంది. అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఎయిర్‌ పోర్టు సిబ్బందా.. లేకా బయట వ్యక్తా? […]

Indian Terror Blacklist: Poisonous propaganda against India during elections! ఎన్నికల సమయంలో భారత్‌పై విష ప్రచారం! 

బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది గార్డియన్’ తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. 2020 నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో ఉన్న 20 మంది ఉగ్రవాదులను భారత్ అంతమొందించిందని ఇందులో పేర్కొంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతుఊ ‘టార్గెట్ కిల్లింగ్ అనేది భారత విదేశాంగ విధానంలో లేదు’ అని చెప్పారు. ఈ ఆరోపణలు అవాస్తవమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.. బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ ‘ది […]

AI will impact all jobs : ఏఐ ప్రభావం అన్ని జాబ్స్‌పైనా ఉంటుంది

ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏఐ కారణంగా ఉద్యోగుల తొలగింపులు తప్పవని 41 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డట్టు తెలిపింది. ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది […]

Iran: Huge terror attack in Iran..Iran:  38 Members death ఇరాన్‌లో భారీ ఉగ్రదాడి.. 11 మంది భద్రతా సిబ్బంది సహా 27 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు ప్రదేశాలలో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, మరణించిన వారిలో 11 మంది ఇరాన్ సైనికులతోసహా 16 మంది ఇతరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని […]

United Nations: నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!

UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్‌ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. ఐరాస: భారత్‌ సహా ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ అన్నారు. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నామని […]

Hamburg – విమానాశ్రయంలో వీడిన ఉత్కంఠ

జర్మనీలోని హాంబర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్కంఠకు తెరపడింది. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన దుండగుడిని 18 గంటల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఉన్న అతడి కుమార్తె కూడా క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ దుండగుడు కారు సాయంతో విమానాశ్రయంలోకి దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా  గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు […]

Pakistan – పాకిస్థాన్‌లో అక్రమ వలసదారుల కోసం వేట….

ఇస్లామాబాద్‌: అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లేందుకు గడువు ముగియడంతో పాకిస్థాన్‌ బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వెతకడం ప్రారంభించింది. ఆ దేశంలో, కొన్ని ఇతర జాతీయులతో పాటు 17 లక్షల మంది ఆఫ్ఘన్లు ఉన్నారని అంచనా. అడ్మినిస్ట్రేషన్ గత నెలలో ప్రతి ఒక్కరికి అక్టోబర్ 31 డెడ్‌లైన్ హెచ్చరికను జారీ చేసింది. ఈ గడువు ముగియడంతో, బలవంతంగా తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది.

 Britain – బ్రిటన్లోలో రూ.25 లక్షల పురస్కారం భారతీయ రచయితకు….

లండన్: ‘2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్’ భారతీయ రచయిత్రి నందినీ దాస్‌కు లభించింది. ప్రపంచ సాంస్కృతిక అవగాహనను పెంపొందించినందుకు ఆమె ఇరవై ఐదు వేల పౌండ్లు లేదా దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల బహుమతిని అందుకుంది. ఇది ఆమె పుస్తకం “కోర్టింగ్ ఇండియా: ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్” నుండి ఎంపిక చేయబడింది. ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Germany – TB పై జర్మనీ కీలక పరిశోధనాలు…..

ఢిల్లీ: క్షయవ్యాధితో బాధపడుతున్న యువకులను విశ్వసనీయంగా నిర్ధారించడానికి నేరుగా రక్త పరీక్షను ఉపయోగించే ఒక పద్ధతిని అభివృద్ధి చేస్తున్నట్లు జర్మనీ పరిశోధకులు నివేదించారు. ‘లాన్సెట్’ జర్నల్ వారి అధ్యయనాన్ని ప్రచురించింది. ఏటా, ప్రపంచవ్యాప్తంగా 2,40,000 మంది పిల్లలు TBతో మరణిస్తున్నారు. ఇది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణానికి అత్యంత సాధారణ కారణాలలో టాప్ 10లో ఉంది. క్షయవ్యాధి తరచుగా తప్పుగా నిర్ధారణ చేయబడటం లేదా సకాలంలో కనుగొనబడకపోవడం ఈ మరణాలకు ప్రధాన కారణాలలో […]

వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి….

ఎర్రగుంట్ల: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకెళ్లారు. వారిని ఇంటికి తరలిస్తుండగా.. కిడ్నాప్ కేసులో ప్రేమలో పడిన బంధువుల కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భర్తపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తప్పుడు కేసులు పెట్టారని దస్తగిరి భార్య ఎర్రగుంట్ల షబానా పోలీస్‌స్టేషన్‌ ఎదుట వాపోయింది. దస్తగిరి బంధువు ఇమాంబి, […]