Harish Rao: ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం: హరీశ్‌రావు

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. హైదరాబాద్‌: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. అర్బన్ ప్రైమరీ […]

H5N1 VIRUS : కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది.

కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు కడుతోంది. కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు […]

Chelonitoxism: The Meat of turtles |  ఆ దేశ ప్రజలను నిద్రపోకుండా చేస్తున్న తాబేళ్ల మాసం..

రోగులు మంగళవారం తాబేలు మాంసం తిన్నారు. ల్యాబ్ టెస్టులో కూడా ఈ విషయం నిర్థారణ అయింది.  క్రమంగా రోగుల పెరుగుతున్న నేపథ్యంలో తాబేలు మాంసం తినవద్దని వైద్య అధికారులు సూచిస్తున్నారు. వీరి మరణానికి, వ్యాధి బారిన పడడానికి కారణం తాబేలు మాంసంలో ఉన్న  చెలోనిటాక్సిజం అని చెబుతున్నారు. మరణాలకు కారణం అవుతున్న చెలోనిటాక్సిజం అంటే ఏమిటో తెలుసుకోండి. ఆఫ్రికాలోని జాంజిబార్‌లో తాబేలు మాంసం తినడం వల్ల ఇప్పటివరకు 9 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది […]

Former President Pratibha Patil admitted to hospital : మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆస్పత్రిలో చేరిక.. కండీషన్ ఎలా ఉందంటే

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం ఆమె మహారాష్ట్రలోని పుణె నగరంలోని ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య సదుపాయం అధికారులు గురువారం తెలిపారు. 89 ఏళ్ల పాటిల్ బుధవారం భారతి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరారు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం ఆమె […]