India-Canada differences that started on the stage of the G20 summit have become more divisive – జీ20 వేదికపై మొదలైన భారత్-కెనడా విభేదాలు మరింత చిచ్చు రేపాయి
జీ20 సదస్సు వేదికగా రాజుకొన్న భారత్-కెనడా విభేదాలు నేడు మరింత భగ్గుమన్నాయి. గత నెల ఖలిస్థానీ మద్దతుదారులు బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో లక్ష్మీనారాయణ మందిర్ను ధ్వంసం చేసి.. ‘‘జూన్ 18 హత్యపై కెనడా దర్యాప్తు చేస్తుంది’’ అని పోస్టర్లు అంటించారు. ఇప్పుడు కెనడా ప్రధాని అదే వాదన తెరపైకి తీసుకొచ్చారు. దీని వెనుక భారత్ హస్తం ఉందని ట్రూడో తాజాగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఓ భారత దౌత్యవేత్తను తమ దేశం నుంచి […]