Ugadi Fest:  Ugadi celebrations.. Former Vice President, Governor present : ఉగాది వేడుకలు.. మాజీ ఉపరాష్ట్రపతి, గవర్నర్ హాజరు

హైదరాబాద్ మహానగరం శివారు ముచ్చింతల్‌ స్వర్ణభారతి ట్రస్ట్‌ భవన్‌లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ రాధాకృష్ణన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత స్వర్ణభారతి ట్రస్ట్‌ భవన్‌లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాలతో నివాళులర్పించారు. హైదరాబాద్ మహానగరం శివారు ముచ్చింతల్‌ స్వర్ణభారతి ట్రస్ట్‌ భవన్‌లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ రాధాకృష్ణన్ ఈ వేడుకల్లో […]