ANDHRA ELECTION: Police action plan .. Orders to surrender weapons..ఫ్యాక్షన్ ఘటనల దృష్ట్యా పోలీసుల యాక్షన్ ప్లాన్.. వెపన్స్ సరెండర్ చేయాలంటూ ఆదేశాలు..

సమయం లేదు మిత్రమా.. తుపాకులు సమర్పించండి అంటున్నారు ఏపీ పోలీసులు. వేర్వేరు కారణాలతో లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ తీసుకున్న వాళ్లంతా తిరిగి ఇచ్చేయాలంటున్నారు. లేదంటే యాక్షన్‌ మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోలీస్ ఆదేశాలతో జిల్లాలవారీగా గన్‌ డౌన్‌ ఊపందుకుంది. ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీలు, నేతలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. సమయం లేదు మిత్రమా.. తుపాకులు సమర్పించండి అంటున్నారు ఏపీ పోలీసులు. వేర్వేరు కారణాలతో లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ తీసుకున్న వాళ్లంతా తిరిగి ఇచ్చేయాలంటున్నారు. […]

SPs Palnadu, Prakasam and Nandyala were present before the CEO సీఈవో ఎదుట హాజరైన పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు

ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు గురువారం సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. అమరావతి: గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. దీంతో ముగ్గురు ఎస్పీలు గురువాం సీఈవో మీనా […]

Elections 2024: Election code rules & Regulations ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!

దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని కూడా మార్చి 16 కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా కోడ్‌ అమలులో ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ కోడ్‌ అమలులో ఉంటుంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది. దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 2024 సార్వత్రిక […]

Technology-సాంకేతికత స్వీయ-ఆవిష్కరణను

● రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ● RGUKT విద్యార్థుల అవగాహన సెల్ఫ్ ఇన్నోవేషన్‌కు టెక్నాలజీ తోడ్పాటు అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం బాసర ట్రిపుల్‌ఐటీకి వచ్చిన ఆయనకు ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్ అందరూ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి పార్థసారథి గౌరవ వందనం స్వీకరించారు. ఆడిటోరియంలోని యాక్టివిటీ సెంటర్‌లో ‘టెక్నాలజీ రంగంలో నైపుణ్యాలను ఎలా పొందాలి’ అనే అంశంపై […]