Delhi and Hyderabad cities went dark for an hour today.. Do you know why..? ఇవాళ గంటపాటు చీకట్లోకి ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు.. ఎందుకో తెలుసా..?

ఎర్త్ అవర్‌కు సర్వం సిద్ధమైంది.. మరికొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఓ గంటపాటు చీకట్లో ఉండనున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) అనే సంస్థ ప్రతి సంవత్సర ఒకసారి ‘ఎర్త్ అవర్’.. కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా.. ఎప్పటిలాగే ఈసారి కూడా శనివారం (మార్చి 23న) రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ కార్యక్రమం జరగనుంది ఎర్త్ అవర్‌కు సర్వం సిద్ధమైంది.. మరికొన్ని గంటల్లో […]