AP News: పొలానికి వెళ్లిన రైతుకు కలిసొచ్చిన లక్.. ఒక్కసారిగా లక్షాధికారి..

రాయలసీమ… నేడు కరువు సీమగా మారిందిగానీ.. ఒకప్పుడు రతనాల సీమగా ఉండేది. వజ్రాల్ని రాసులు పోసి అమ్మేవారు. ఇప్పటికీ సీమ గర్భంలో ఎంతో సంపద దాగి ఉంది. తొలకరి వానలు పడ్డాయంటే చాలు వజ్రాల వేట కొనసాగుతుంది. తాజాగా పొలం చూసేందుకు వెళ్లిన రైతుకు లక్ కలిసొచ్చింది. ఒక్ దెబ్బతో లక్షాధికారి అయ్యాడు. కర్నూలు జిల్లాలో మరొకరికి లక్ కలిసొచ్చింది. తన పొలంలో లచ్చిందేవి దొరికింది. లచ్చిందేవి అంటే బంగారం అనుకునేరు.. అంతకుమించిన డైమండ్.  గుండాలతండికి చెందిన […]