Kangana Ranaut Beaf controversy : ‘బీఫ్ తినను, కంగనా క్లారిటీ!

హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్‌ నేత టార్గెట్‌ చేస్తున్నారు. కంగనా రనౌత్‌ బీఫ్‌ తింటారని , అయినప్పటికి ఆమెకు బీజేపీ టిక్కెట్‌ ఇచ్చిందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత విజయ్‌ వడేటివార్‌ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్‌ నేత టార్గెట్‌ […]

Arunachal Pradesh belongs to India.. America is a strong counter to China.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దే.. చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్

అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూ భాగంగా తాము గుర్తించామని..వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూ భాగంగా తాము గుర్తించామని..వాస్తవాధీన […]

Bhatti Vikramarka responded to the Yadadri controversy..యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. యాదాద్రి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మిగిలిన మంత్రులు ఎత్తయిన పీటలపై కూర్చోగా.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలు తక్కువ ఎత్తున్న పీటలపై కూర్చోన్నారు. తాజాగా ఈ వివాదంపై డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క స్పందించారు. యాదగిరిగుట్టలో కింద కూర్చున్నారంటూ జరిగిన ట్రోల్ అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను […]

IIT Bombay : వెజ్‌ – నాన్‌వెజ్‌ వివాదం

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో కొద్ది నెలల క్రితం తలెత్తిన వెజ్‌ – నాన్‌వెజ్‌ వివాదాన్ని అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. వసతిగృహంలో నిరసన తెలిపిన విద్యార్థుల్లో ఒకరికి ఇన్‌స్టిట్యూట్‌ మెస్‌ కౌన్సిల్‌ రూ.10 వేల జరిమానా విధించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. అక్టోబరు 1న సమావేశమైన మెస్‌ కౌన్సిల్‌ శాకాహార విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆరు టేబుళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ఆ టేబుళ్లపై వెజ్‌ భోజనం మాత్రమే చేయాలని […]