Telangana Cm Revanthreddy About Kcr & BRS Party : తెలంగాణ రాష్ట్రాన్ని KCR మొత్తం దోచుకున్నారు

‘గత పదేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ దొంగల్లా దోచుకున్నారు. కేసీఆర్‌ దశాబ్ద కాలంలో వందేళ్ల విధ్వంసానికి పాల్పడ్డారు’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోంచర్లపల్లి కారాగారానికి పంపిస్తాంనేను జానారెడ్డిలా కాదు…రేవంత్‌రెడ్డినిఅసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు గుణపాఠం చెప్పినట్లే ఇప్పుడు ప్రజలు భాజపాను ఓడించాలిజనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్‌: ‘గత పదేళ్లలో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ దొంగల్లా దోచుకున్నారు. కేసీఆర్‌ దశాబ్ద కాలంలో వందేళ్ల విధ్వంసానికి పాల్పడ్డారు’ […]