నలుగురికే లైన్‌క్లియర్‌ 

4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌  జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌కు ఎంపిక  సురేశ్‌ షెటా్కర్, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, వంశీచంద్‌రెడ్డికి టికెట్లు   న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ హైకమాండ్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రధాన […]

Chhattisgarh – అంజోరా గ్రామంలో ఇద్దరు ఎమ్మెల్యేలు!

ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఛత్తీస్‌గఢ్‌లోని అంజోరా గ్రామంలో నాయకుల ప్రచారం హోరెత్తుతోంది. అయిదు వేల జనాభా ఉన్న ఈ గ్రామం రెండు శాసనసభా నియోజకవర్గాల పరిధిలో ఉండటం ప్రత్యేకత. అటు దుర్గ్‌, ఇటు రాజనందగావ్‌ జిల్లాల పరిధిలో రెండు భాగాలుగా ఈ గ్రామం ఉంది. గ్రామ వీధుల్లో ఒక వరుస రాజనందగావ్‌ సెగ్మెంటు పరిధిలోకి వస్తే, మరో వరుస దుర్గ్‌ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గ్రామంలోని కొన్ని కుటుంబాల ఓట్లు రెండు నియోజకవర్గాల మధ్య చీలి […]

NARENDRA MODI – ఆదివాసీలను పట్టించుకోని కాంగ్రెస్‌..

మధ్యప్రదేశ్‌లో ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ కృషి చేయలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విమర్శించారు. రాష్ట్రంలో తమ కుమారులకు ప్రాధాన్యం కల్పించడానికి, పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌ కలహించుకుంటూనే ఉంటారని ఆరోపించారు. ‘రాముడిని పురుషత్తముడిని చేసిన గిరిజనులకు మేం శిష్యులం, వారి ఆరాధకులం’ అని మోదీ శివనీ జిల్లాలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు. కుంభకోణాలు జరగకుండా చేయడంతో ఆదా అయిన నగదుతోనే గరీబ్‌ కల్యాణ్‌ అన్న […]

BRS : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ మనోహర్ రెడ్డి.. పార్టీకి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ మనోహర్ రెడ్డి.. భారాస(BRS) పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మనోహర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం 9 గంటలకు మనోహర్ రెడ్డి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ హాజరు కానున్నారు. మనోహర్ రెడ్డికి కాంగ్రెస్‌ తరఫున […]

Congress – 29 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక.

హైదరాబాద్ మహానగరంతో కలిపి 4 పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలో 29 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌కు (Congress) కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో పేర్లు ఖరారు కాగా.. మరికొన్నింటిపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరక పంచాయితీలకు దారితీస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎలాగైనా మెజార్టీ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్‌ అన్వేషణ సాగిస్తోంది.  

KTR: కాంగ్రెస్ లేనోళ్లను నమ్మితే.. వినాశనం గ్యారెంటీ: కేటీఆర్‌

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు హామీ ఇచ్చిన కొన్ని ముఖ్య విషయాలపై తెలంగాణ నేత కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా పాలన సాగిస్తోందని, అయితే మోసం చేయడం, నీతిమాలిన పనులు చేయడం లాంటివి ఎన్నో చేశారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలపై కేటీఆర్ మాట్లాడారు . కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పాటు పాలన సాగిస్తోందని, అయితే వారు నిజాయితీ లేనివారు, అవిశ్వాసం పెట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న తప్పుడు కథనాలు తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. రాబందులు రాజ్యాన్ని చేజిక్కించుకుంటే రైతు బంధు కార్యక్రమానికి ఇక మద్దతు ఉండదు. గడ్డుకాలం వస్తే కోతలు, కష్టాలు ఎక్కువ. నిజాయితీ లేని వ్యక్తులు పెత్తనం చెలాయిస్తే ధరణి […]

Congress Party Will Win More Than 70 Assembly Seats – ఐదుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా….

హైదరాబాద్‌: ‘ఐదుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 70కిపైగా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుంది’అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురు వారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ నల్ల గొండ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావ్‌ ఠాక్రేతో కలిసి ఆయన విలేక రులతో మాట్లాడారు. ఈ నెల 17న రాష్ట్ర చరిత్రలో నే అరుదైన బహిరంగసభను […]

The Competition Between Congress And BJP Is To Insult The Government – కాంగ్రెస్‌, భాజపాల పోటీ ప్రభుత్వాన్ని తిట్టడంలోనే

ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి(Minister of Health and Finance) హరిశ్‌రావు(Harish Rao) ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం సేవలు, అభివృద్ధికి కృషి చేస్తుంటే ఆ పార్టీలు మాత్రం విమర్శలు చేస్తున్నాయన్నారు. రామంచ అనే చోట ఫార్మసీ కళాశాలను ప్రారంభించి మాట్లాడుతూ ధాన్యం, వైద్యుల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం రాణిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్య విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయని, పేదలకు తెలంగాణలో మంచి వైద్యం అందిస్తున్నామని వివరించారు. కేసీఆర్ నాయకత్వంలో ఐటీ, […]