ANDHRA ELECTIONS : This is the situation of AP opposition alliance… ఏపీ ప్రతిపక్ష కూటమి పరిస్థితి ఇదీ..

ఏపీ ప్రతిపక్ష కూటమిలో మూడు సీట్లు… ఆరు ఆందోళనలు అన్నట్లుగా నడుస్తోంది. సీనియర్‌ నాయకులు తమకు టికెట్‌ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను.. ఏపీ ప్రతిపక్ష కూటమిలో మూడు సీట్లు… ఆరు ఆందోళనలు అన్నట్లుగా నడుస్తోంది. సీనియర్‌ నాయకులు తమకు టికెట్‌ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను హెచ్చరిస్తున్నారు. సేమ్‌ ఇలాంటి […]

Final list of Congress candidates today! నేడు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్!

మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్‌ ఖర్గే అధ్యక్షతన భేటీ కానున్న కేంద్ర ఎన్నికల కమిటీ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా ఇప్పటికే నిర్ణయం!  న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో […]

Telangana Politics : Seethakka కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలుT

కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదని, ప్రజల కోసం పనిచేస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు ఓట్లను చీల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ చౌకబారు, వక్రబుద్ధి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదని, ప్రజల కోసం పనిచేస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క […]

TELANGANA : LA huge open meeting aimed at the Lok Sabha elections .. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా భారీ బహిరంగ సభ

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబరాద్ శివారులోని తుక్కుగూడలో పార్టీ అగ్రనేతలతో రాష్ట్ర కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆరు హామీల లబ్ధిదారులు, దరఖాస్తుదారులను ఓటర్లుగా మార్చేందుకు వచ్చే 50 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో […]

I am a junior in Congress.. How can I become CM: Ponguleti కాంగ్రెస్‌లో జూనియర్‌ని.. నేనెలా సీఎం అవుతా: పొంగులేటి

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో నేను చాలా జూనియర్‌ని.. తాను ఎలా ముఖ్యమంత్రిని అవుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు వార్తలు రాసుకుంటున్నారని అన్నారు. ఆయన గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి అవుతానని నేను అనుకుంటే అది బుద్ధి తక్కువ అవుతుంది. తెలంగాణలో 11కు పైగా ఎంపీ సీట్లు ఈజీగా గెలుస్తాం. 3 సీట్లలో పోటాపోటీ ఉంటుంది. బీజేపీ 2 ఎంపీ సీట్లు గెలుస్తుంది. బీఆర్‌ఎస్‌ 1 లేదా రెండు ఎంపీ సీట్లు గెలిచే […]

Telangana CM Revanth enters the field of AP elections : ఏపీ ఎన్నికల రంగంలోకి తెలంగాణ సీఎం.. రేవంత్ రాకతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్

ఏపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, సీఎం జగన్ మాత్రం నా కల.. నా లక్ష్యం అంటూ సరికొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అదేస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఫిక్స్ అయ్యింది. ఏపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, సీఎం జగన్ […]

నలుగురికే లైన్‌క్లియర్‌ 

4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌  జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌కు ఎంపిక  సురేశ్‌ షెటా్కర్, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, వంశీచంద్‌రెడ్డికి టికెట్లు   న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ హైకమాండ్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రధాన […]

బీజేపీ నేతలతో టచ్‌లో హరీష్‌రావు: కోమటిరెడ్డి వ్యాఖ్యలు

యాదాద్రి భువనగిరి: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు బీజేపీ చేరుతారని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మేరకు హరీష్‌రావు బీజేపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నాడని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.  కాగా, భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌లో ప్రతిపక్ష నాయకుడి హోదా కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌కు ఇస్తే అల్లుడు హరీష్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తాడు.. అలాగే, అల్లుడికి ఇస్తే […]