Konda Surekha: భేదాభిప్రాయాలు వీడనాడి పార్టీ గెలుపునకు పనిచేయాలని సురేఖ తెలిపారు.

మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని… ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు పఠాన్ చెరు మండలం గణేష్ గడ్డ గణేష్ దేవస్థానం వద్ద కాంగ్రెస్ ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి: మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని… ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. […]

AP Elections Amanchi Krishnamohan.. : కాంగ్రెస్‌లోకి ఆమంచి కృష్ణమోహన్‌.. 

ఆమంచి కృష్ణమోహన్‌ పోటీపై సస్పెన్స్‌ వీడింది. త్వరలో కాంగ్రెస్‌లో చేరి.. చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తిగా మారుతోంది. వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తానంటున్నారు ఆయన. రెండు పార్టీలతో వ్యక్తిగత విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అటు.. పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలో టిక్కెట్లు వెతుక్కుంటున్నారు. […]

Komatireddy:  Komatireddy’s key assurance to Gajwel farmers.. గజ్వేల్ రైతులకు కోమటిరెడ్డి కీలక హామీ..

RRR‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని వారి నివాసంలో కలిశారు. మా భూములు RRR‌లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని వాపోయారు. RRR‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని వారి నివాసంలో కలిశారు. మా భూములు RRR‌లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని […]

CM Revanth Reddy made sensational comments : సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

సొంత ఇలాకాలో ధమాకా మోగించే వ్యూహం రచిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సడెన్‌గా కుట్రకుథా చిత్రమ్‌ అంటూ రగిలిపోయారు. కొడంగల్‌లో కుట్రలు చేస్తున్నారంటూ, గోతులు తవ్వుతున్నారంటూ ఆయన చేసిన హాట్‌కామెంట్స్‌ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.. సొంత ఇలాకాలో ధమాకా మోగించే వ్యూహం రచిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సడెన్‌గా కుట్రకుథా చిత్రమ్‌ అంటూ రగిలిపోయారు. కొడంగల్‌లో కుట్రలు చేస్తున్నారంటూ, గోతులు తవ్వుతున్నారంటూ ఆయన […]

AP Congress:  Tickets Issue In Congress party Andhra : ఏపీ కాంగ్రెస్‌లోనూ టికెట్లు ఇవ్వలేదంటూ రచ్చ రచ్చ ..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ టికెట్ల రగడ మొదలైంది. కష్టపడి పనిచేసిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు గొడవ పడటం హాట్ టాపిక్‌గా మారింది. అనపర్తి, రాజానగరం ఆశావహులు గిడుగు రుద్రరాజు ఎదుటే ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇప్పటికే టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌లో ఉంది. టికెట్లు దక్కని పలువురు నేతలు ఆందోళనలు, ఆసంతృప్తి వ్యక్తం చేయడం లాంటివి పలు చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ ఇదే సీన్ […]

Congress: Caste conflict in T-Congress..Congress: టి-కాంగ్రెస్‎లో కులం కుంపటి..

లోక్ స‌భ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణ కాంగ్రెస్‎లో అసంతృప్తులు పెరుగుతున్నారు. జ‌న‌ర‌ల్ స్థానాల్లోని నేత‌లు త‌మ అసంతృప్తిని బ‌య‌ట పెట్ట‌న‌ప్ప‌టికీ.. ఎస్సీ రిజ‌ర్వ్ స్థానాల్లో మాత్రం ర‌గిలిపొతున్నారు. తెలంగాణ‌లో ఎస్సీ రిజ‌ర్వ్ స్థానాలు మూడు ఉన్నాయి. అందులో క‌నీసం రెండు స్థానాలు త‌మకు కేటాయించాల‌ని మాదిగ సామాజికవ‌ర్గం డిమాండ్ చేసింది. తెలంగాణ‌లో సుమారు 80 ల‌క్ష‌ల మంది మాదిగ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లున్నారు. మాల సామాజిక వ‌ర్గ ఓట్లు 17 ల‌క్షల వ‌ర‌కు ఉంటాయి. అందుకే పార్టీలు […]

Deputy Chief Minister Bhatti : వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తారా?: ఉప ముఖ్యమంత్రి భట్టి

రంగారెడ్డి జిల్లా: ‘‘తీవ్రవాదుల గుర్తింపు, దేశ భద్రత కోసం ఏర్పాటు చేసి న చట్టాలను నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టింది. ఇది ఎంత వరకు కరెక్ట్‌? ప్రతిపక్షాలు, పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. భార్యాభర్తలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీల ఫోన్లు ట్యాప్‌ చేశారు. ఇంతా చేసి తీరా ఫోన్‌ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం అని తప్పించుకుంటారా? వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఎవరూ క్షమించరు’’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌ […]

Former minister Harish Rao’s letter to CM Revanth.. సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ.. 

రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పాడి రైతులు పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి ప్రతీ రోజు పాలు సరఫరా చేస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బిల్లుల చెల్లింపు సకాలంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పాడి రైతులు పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం […]

Telangana:  తెలంగాణలో కోరలు చాస్తోన్న కరువు..!   కారణం ఎవరు ?

తెలంగాణలో కరువు పరిస్థితులకు ప్రకృతి వైపరీత్యం కారణం కాదని, కాంగ్రెస్‌ కారణమని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. అయితే పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనే దీనికి కారణమని అధికార కాంగ్రెస్‌ కౌంటరిస్తోంది. కరెంట్‌ కష్టాలకు, నీటి కటకటకు, రైతుల కన్నీళ్లకు మీరంటే మీరే కారణమంటూ రెండు పార్టీలూ పరస్పరం విమర్శించుకుంటున్నాయి తెలంగాణలోని పలు జిల్లాల్లో కరువు కోరలు చాస్తోంది. చాలా ప్రాంతాల్లో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అడుగంటుతుండటంతో పంటలపై ప్రభావం పడుతోంది. అయితే రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని […]

Congress CEC meeting today.. Announcement of AP candidates!నేడు కాంగ్రెస్‌ సీఈసీ భేటీ.. ఏపీ అభ్యర్థుల ప్రకటన!

వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్‌ కసరత్తు పూర్తిచేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సీఈసీ భేటి ప్రారభమైంది. ఇప్పటికే స్క్రీనింగ్‌ కమిటీ ఖరారు చేసిన తుది జాబితాపై చర్చించి ఆమోదముద్ర వేసి.. ఆ వెంటనే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అగ్రనేత సోనియా, కేసీ వేణు గోపాల్, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ లోక్‌సభ  అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుపుతున్నారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలా, […]