South Africa: Bus fell into the valley.. 45 people died..South Africa: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక

దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు.  జొహెన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతిచెందారు. 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్‌ పండుగ కోసం చర్చికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 165 అడుగుల లోతులో బస్సు పడడంతో ఒక్కసారిగా  మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. వెంటనే […]

Bus conductor who Beaten the female passenger..మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్..

బెంగళూరుకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జయనగర్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న సిద్ధపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిలేపల్లి నుంచి శివాజీనగర్ వెళ్తున్న ఓ మహిళకు, బీఎంటీసీ బస్సు కండక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జయనగర్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న […]

Bus Fire accident in wedding kills five people/ ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్‌ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ‍ప్రమాదంలో  అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి.  వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్‌లోని మహావీర్‌ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్‌హెడ్‌ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి.  గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం […]

Starting today, green metro buses will operate there – నేటి నుంచి హైదరాబాద్ లో గ్రీన్ మెట్రో బస్సులు నడపనున్నాయి.

నగరంలో, గ్రీన్ మెట్రో నుండి విలాసవంతమైన AC బస్సులు ఉంటాయి. వీటిని బుధవారం గచ్చిబౌలి స్టేడియం సమీపంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించనున్నారు. హైదరాబాద్: గ్రీన్ మెట్రోకు చెందిన ఉన్నత స్థాయి ఏసీ బస్సులు నేడు నడవనున్నాయి. వీటిని బుధవారం గచ్చిబౌలి స్టేడియం సమీపంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించనున్నారు. గ్రీన్ మెట్రో అందించే 50 డీలక్స్ AC సేవలలో 25 బస్సులు ప్రారంభ బ్యాచ్. నవంబర్‌లో, మరో 25 అందుబాటులో […]