Andhra Elections ” EC ” : ఆంధ్రప్రదేశ్‎లో .. ఈసీకి భారీగా ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‎లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో పగడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన నాటి నుంచి ప్రత్యేక బృందాలతో ఎక్కడ ఎలాంటి గొడవలు గాని, హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే వాటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తక్షణమే చర్యలు […]

BJP Andhra Pradesh : భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పని చేస్తా

ఎమ్మిగనూరులో భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కేఆర్ మురహరి రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు వ్యవసాయం : ఎమ్మిగనూరులో భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కేఆర్ మురహరి రెడ్డి అన్నారు. శుక్రవారం భాజపా  పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇటీవల ఎమ్మిగనూరులో జరిగిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి […]

Janasena TDP Quota: జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌!

జనసేనలో తెలుగుదేశం పార్టీ కోటా. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే జరుగుతోంది. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న చోట జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌ ఇస్తున్నారట పవన్‌ కల్యాణ్. అవనిగడ్డ, భీమవరంలో ఇదే ఫార్ములా అనుసరించిన ఆయన, రేపు పాలకొండలోనూ టీడీపీ నుంచి వచ్చిన వారికే టికెట్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. జనసేనలో తెలుగుదేశం పార్టీ కోటా. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే జరుగుతోంది. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న చోట జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌ ఇస్తున్నారట […]

YS. Sharmila Congress Party Andhra : హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ: షర్మిల

ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. కాశినాయన: ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైకాపా టికెట్‌ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్‌ వాడుకుంటున్నారని విమర్శించారు. […]

SUNITHA : Come to the discussion.. are you ready? చర్చకు వస్తా.. నువ్వు సిద్ధమా?

‘వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు కాపాడుతున్నారు? అవినాష్‌ పాత్ర గురించి మరింత సమాచారం బయటకొస్తే కీలకమైన ఇతర వివరాలేవైనా వెలుగు చూస్తాయని జగన్‌ భయపడుతున్నారా?’ అని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. ఈనాడు, అమరావతి: ‘వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు కాపాడుతున్నారు? అవినాష్‌ పాత్ర గురించి మరింత సమాచారం బయటకొస్తే కీలకమైన ఇతర వివరాలేవైనా వెలుగు చూస్తాయని జగన్‌ భయపడుతున్నారా?’ అని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత […]

TDP-Janasena-BJP: Andhra politics : కూటమిలో అభ్యర్థుల మార్పులపై చర్చలు..

TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన కొన్ని సీట్లలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్‌ బీజేపీకి కేటాయించింది కూటమి. బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణరాజు బరిలో ఉన్నారు. TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన […]

Congress Lok Sabha and Assembly candidates in AP. ఏపీలో కాంగ్రెస్‌ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే.

దిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం విడదుల చేశారు.

Pawanlayan : Attacking with blades.. Pawan Kalyan sensational allegations in Pithapuram.. బ్లేడ్లతో దాడి చేస్తున్నారు.. పవన్‌ కల్యాణ్ సంచలన ఆరోపణలు..

పవన్‌ కల్యాణ్‌ మీద దాడులు జరుగుతున్నాయా? కిరాయి మూకలు గుంపులో కలిసిపోయి పవన్‌, ఆయన సెక్యూరిటీ సిబ్బందే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయా? పవన్‌ లేటెస్ట్ ఆరోపణలకు అర్థం ఏంటి?.. అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్‌ కల్యాణ్‌ మీద దాడులు జరుగుతున్నాయా? కిరాయి మూకలు గుంపులో కలిసిపోయి పవన్‌, ఆయన సెక్యూరిటీ సిబ్బందే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయా? పవన్‌ లేటెస్ట్ ఆరోపణలకు అర్థం ఏంటి?.. అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ […]

Chandrababu: Pensions should be given immediately వెంటనే పింఛన్లు ఇవ్వాలి..సీఈవో, సీఎస్‌కు చంద్రబాబు ఫోన్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. అమరావతి : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛన్ల పంపిణీకి ఈసీ ఎలాంటి ఆంక్షలూ విధించలేదని.. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే అందించాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ […]

Andhra Pradesh:  Pension Not Recieved పింఛన్‌దారులకు ఇంకా అందని నగదు.. ఎప్పుడు ఇస్తారంటే..

ఏపీలో వాలంటీర్‌ వార్‌ నడుస్తోంది. వాలంటీర్‌ వ్యవస్థపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లేటెస్ట్‌గా, వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్‌ ఇవ్వొద్దంటూ సెర్ప్‌ కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో.. రాజకీయం మరింత వేడెక్కింది. అవ్వా-తాతలపై చంద్రబాబు కక్ష కట్టారని వైసీపీ నేతలు నిప్పులు కక్కుతుంటే.. వాలంటీర్లతో రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నాయకులు.. ఏపీలో వాలంటీర్‌ వార్‌ నడుస్తోంది. వాలంటీర్‌ వ్యవస్థపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లేటెస్ట్‌గా, వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్‌ […]