Stone attack on CM Jagan.. : సీఎం జగన్‌పై రాళ్ల దాడి.. ఎడమ కంటికి తీవ్ర గాయం

విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విజయవాడ సింగ్‌నగర్‌ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ […]

Yarapatineni Srinivasa Rao Birthday Celebrations : యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్బంగా అభిమానుల సందడి

పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామం నందు మండల స్థాయి “జయహో బీసీ” కార్యక్రమంలో గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, జడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య గారు, పార్టీ సీనియర్ నాయకులు వున్నం నాగ మల్లేశ్వరరావు గారు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో యరపతినేని గారి పుట్టినరోజు సందర్బంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చెయ్యటం జరిగింది . ఈ సందర్బంగా వేదిక పైన వున్న తెలుగుదేశం, జనసేన, […]

Guarazala Yarapatineni Srinivasa Rao : Massive Joinings In Telugu Desam Party : యరపతినేని ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీలో భారీగా చేరికలు

దాచేపల్లి పట్టణం, కారంపూడి రోడ్డు నందు జరిగిన మండల స్థాయి “తెలుగుదేశం – జనసేన – బీజేపీ పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం” సభా వేదిక నందు దాచేపల్లి టౌన్ మరియు దాచేపల్లి మండలంలోని వివిధ వార్దుల్లోని, గ్రామాల్లోని వివిధ సామాజిక వర్గాలకి చెందిన 150 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గార్ల […]

Andhra Pradesh Politics : ఏపీలో ఎన్డీఏ నేతల భేటీ కీలక అంశాలపై చర్చ..

ఆంధ్రప్రదేశ్‎ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న ఎన్డీయే కూటమి.. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు తర్వాత కూటమిలో మొదలైన అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కూటమి పార్టీల అభ్యర్థుల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల అభ్యర్థులకు సహకరించేది లేదని మిత్రపక్షాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‎ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న ఎన్డీయే కూటమి.. ఎప్పటికప్పుడు […]

Chandra Babu : కూటమి అధికారంలోకి రాగానే.. ఆ ఫైల్‌పైనే తొలి సంతకం

కోనసీమ జిల్లాను కలహాల సీమగా మార్చిన జగన్‌కు గుణపాఠం చెప్పాలన్నారు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలన్నారు. పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన అధినేతలు ఉమ్మడిగా పాల్గొన్నారు. కోనసీమ జిల్లాను కలహాల సీమగా మార్చిన జగన్‌కు గుణపాఠం చెప్పాలన్నారు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలన్నారు. పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన అధినేతలు ఉమ్మడిగా పాల్గొన్నారు. పి.గన్నవరం […]

AP Elections Amanchi Krishnamohan.. : కాంగ్రెస్‌లోకి ఆమంచి కృష్ణమోహన్‌.. 

ఆమంచి కృష్ణమోహన్‌ పోటీపై సస్పెన్స్‌ వీడింది. త్వరలో కాంగ్రెస్‌లో చేరి.. చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తిగా మారుతోంది. వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తానంటున్నారు ఆయన. రెండు పార్టీలతో వ్యక్తిగత విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అటు.. పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలో టిక్కెట్లు వెతుక్కుంటున్నారు. […]

YS Jagan-Pothina Mahesh:  వైసీపీలోకి పోతిన మహేశ్‌.. 

జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా.. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్‌ సైట్‌ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు. జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా.. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్‌ సైట్‌ వరకు పోతిన మహేష్ ర్యాలీ […]

Nara Lokesh’s tweet on the burning of heritage documents at the SIT office పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?

సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?! అని ప్రశ్నించారు. నేర పరిశోధనపై దృష్టి సారించాల్సిన ఏపీసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయన్నారు అమరావతి: సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పత్రాలు […]

Andhra Politics YS Sharmila: ఒక వైపు వైఎస్‌ఆర్‌ బిడ్డ.. మరో వైపు వివేకాను హత్య చేసిన నిందితుడు

కడప: వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్‌ యాదవ్‌ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసులో ఎస్‌ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని, నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని షర్మిల ఆరోపించారు. భూమి కోసం అవినాష్‌ అనుచరులే హత్య చేశారని విమర్శించారు. పోలీసులు.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? అని ప్రశ్నించారు. ఇక్కడే అన్యాయం జరుగుతుంటే […]

TDP CBN : Free sand when our government comes కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక

‘గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్‌ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు. భీమవరం: ‘గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్‌ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా’ అని తెదేపా […]