Telangana: Former MLA Shakeel’s son Rahel was arrested by the police : మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్‎ను పోలీసులు అరెస్టు చేశారు.

పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్‎లో ప్రజా భవన్ ముందు ఉన్న భారీ కేట్లు ఢీ కొట్టిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్‎ను పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబర్ 24న ఘటన జరిగిన తర్వాత దుబాయ్ పారిపోయాడు ఎమ్మెల్యే కొడుకు. అయితే అప్పటినుండి అతడి అరెస్టు కోసం పంజాగుట్ట పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. […]

Ajith: వైరల్‌ స్టంట్‌ వీడియోపై స్పందించిన అజిత్‌ టీమ్‌..

‘విదా ముయార్చి’లో అజిత్‌ స్టంట్‌ వీడియోపై ఆయన టీమ్ స్పందించింది. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. కోలీవుడ్‌ హీరో అజిత్‌ రియల్‌ స్టంట్‌ చేసిన వీడియో ఇటీవల వైరలైన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అభిమానులు అజిత్‌ ఇప్పుడెలా ఉన్నారంటూ టీమ్‌ను అడుగుతూ పోస్ట్‌లు పెట్టారు. తాజాగా ఆయన టీమ్ దీనిపై స్పందించింది. ‘నిర్మాణ సంస్థ పంచుకున్న వీడియో గతేడాది నవంబర్ చివరి వారంలో తీసినది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. హైవేపై యాక్షన్ సీక్వెన్స్‌ను […]

Ajith hero who proved that : ధైర్యానికి హద్దులుండవని నిరూపించిన హీరో

యాక్షన్‌ సినిమాలంటేనే ఎంతో రిస్క్‌తో కూడుకున్నవి. ఇలాంటి యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా స్వయంగా హీరోలే బరిలోకి దిగడం చాలా అరుదు. కానీ.. తమిళ కథానాయకుడు అజిత్‌ దీనికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. సినీప్రియుల్ని మెప్పించడానికి ఎంతటి సాహసాలకైనా వెనకాడరు. స్టంట్స్‌ చేయడంపై ఎప్పుడూ ఆసక్తి చూపించే అజిత్‌.. పలు చిత్రాల్లో డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి ప్రమాదాలకు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ‘విదా ముయార్చి’ కోసం మరోసారి అలాంటి సాహసాలనే చేశారాయన. ఈ […]

South Africa: Bus fell into the valley.. 45 people died..South Africa: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక

దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు.  జొహెన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతిచెందారు. 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్‌ పండుగ కోసం చర్చికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 165 అడుగుల లోతులో బస్సు పడడంతో ఒక్కసారిగా  మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. వెంటనే […]

Naveen Polishetty: అమెరికాలో యాక్సిడెంట్‌.. హీరో చేతికి ఫ్రాక్చర్‌?!

జాతిరత్నాలు హీరో Naveen Polishetty కి అమెరికాలో యాక్సిడెంట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమెరికా వీధుల్లో బైక్‌పై వెళ్తున్న సమయంలో స్కిడ్‌ అయి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన చేతికి ఫ్రాక్చర్‌ అయిందట! చేతికి బలమైన గాయం అవడం వల్ల రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందేనని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. దీంతో ఈ హీరో కొంతకాలంపాటు సెట్‌కు దూరంగా ఉండాల్సిందేనన్నమాట! ఈ యాక్సిడెంట్‌ వార్తలపై నవీన్‌ స్పందించాల్సి ఉంది. కాగా నవీన్‌ పొలిశెట్టి చివరగా […]

Bus Fire accident in wedding kills five people/ ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్‌ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ‍ప్రమాదంలో  అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి.  వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్‌లోని మహావీర్‌ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్‌హెడ్‌ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి.  గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం […]

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్‌ వాసుల దుర్మరణం

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. వీరిలో నవ దంపతులు ఉన్నారు. మృతులను హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ […]

Gurugram-Jaipur Express – స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

గురుగ్రామ్‌-జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్‌ బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో అవి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 12 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఝార్సా ఫ్లై ఓవర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

NIT student-ములుగులో జరిగిన కారు ప్రమాదంలో ఎన్‌ఐటీ విద్యార్థి మృతి

ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ములుగు: ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ వద్ద వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆపై ట్రక్కును కొట్టండి. ఈ ఘటనలో వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్థి నిస్సీ మృతి చెందింది. మరో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. గాయపడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన సాయి, సుజిత్, ముర్తుజా, ఉమర్, విశాఖపట్నంకు చెందిన […]