YCP Objects To EC Orders In Counting Process Of Postal Ballots In AP, Party Leaders Want To Go To Court  ఏపీలో తెరపైకి మరో రగడ.. 

గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా వివరాలు లేకపోయినా.. బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఆదేశాలు జారీ చేసింది. సీఈవో జారీ చేసిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సడలింపుల విషయంలో ఈసీ పునరాలోచించకపోతే.. కోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు. గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా వివరాలు లేకపోయినా.. బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల […]

AP News: పొలానికి వెళ్లిన రైతుకు కలిసొచ్చిన లక్.. ఒక్కసారిగా లక్షాధికారి..

రాయలసీమ… నేడు కరువు సీమగా మారిందిగానీ.. ఒకప్పుడు రతనాల సీమగా ఉండేది. వజ్రాల్ని రాసులు పోసి అమ్మేవారు. ఇప్పటికీ సీమ గర్భంలో ఎంతో సంపద దాగి ఉంది. తొలకరి వానలు పడ్డాయంటే చాలు వజ్రాల వేట కొనసాగుతుంది. తాజాగా పొలం చూసేందుకు వెళ్లిన రైతుకు లక్ కలిసొచ్చింది. ఒక్ దెబ్బతో లక్షాధికారి అయ్యాడు. కర్నూలు జిల్లాలో మరొకరికి లక్ కలిసొచ్చింది. తన పొలంలో లచ్చిందేవి దొరికింది. లచ్చిందేవి అంటే బంగారం అనుకునేరు.. అంతకుమించిన డైమండ్.  గుండాలతండికి చెందిన […]

CM Revanth: తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపై.. ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశం..

తెలంగాణ రాష్ట్ర గీతం విషయంతో సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి దశాబ్దం పూర్తైన నేపథ్యంలో కొత్తగా ఒక గీతాన్ని రూపొందించాలని సంకల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.ఈ గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గీతం విషయంతో సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగులు […]

Surgery: కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువకుడు.. ఎక్స్‌రే తీసి చూడగా అవాక్కైన వైద్యులు!

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ యువకుడికి వైద్యులు టెస్టులు చేయగా షాకింగ్‌ సీన్‌ కనిపించింది. అతని కడుపులో ఐరన్‌ సామాన్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వెంటనే సదరు యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించి, అతని ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు.. జైపూర్‌, మే 29: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన […]

pushpa 3 movie: ‘కేజీయఫ్‌’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘పుష్ప’ రాజ్‌

‘పుష్ప 3’ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి ఆ మూవీ ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొన్ని రోజులుగా భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తున్నాయి. కథ డిమాండ్‌ చేసి, కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంటే, మూడో భాగానికి బాటలు వేసి వదిలేస్తున్నారు దర్శకులు. ఇప్పటికీ ‘కేజీయఫ్‌3’ ప్రాజెక్ట్‌ సజీవం. ఈ జాబితాలో ఇప్పుడు ‘పుష్ప’ కూడా వచ్చి చేరింది. ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa2 […]

Chiranjeevi: చిరంజీవికి గోల్డెన్‌ వీసా.. నెట్టింట శుభాకాంక్షల వెల్లువ

అగ్ర కథానాయకుడు చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. యూఏఈ నుంచి గోల్డెన్‌ వీసా అందుకున్నారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవలే పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్న చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసా ( UAE Golden Visa)ను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో మెగాస్టార్ చేరారు. దీంతో […]

Gunasekhar: కొత్త సినిమా ప్రకటించిన గుణశేఖర్‌.. ఆసక్తికరంగా టైటిల్‌.

దర్శకుడు గుణశేఖర్‌ కొత్త సినిమాను ప్రకటించారు. దాని టైటిల్‌ ఆసక్తికరంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌ డెస్క్: తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుల్లో గుణశేఖర్‌ ఒకరు. ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ విభిన్నమైన కాన్సెప్ట్‌తో కొత్త మూవీని ప్రకటించారు. గుణటీమ్‌వర్క్స్‌పై దీన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ‘యుఫోరియా’ (Euphoria) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. […]

IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్‌కు డేంజరస్ పిచ్.. పవర్ ప్లేలో రోహిత్ సేనకు దబిడ దిబిడే..

T20 World Cup 2024: ఈసారి T20 ప్రపంచ కప్ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా నిర్వహించనున్న 9వ ఎడిషన్ పొట్టి క్రికెట్ బ్యాటిల్‌లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. అలాగే జూన్ 9న పాకిస్థాన్, భారత్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. T20 World Cup 2024: క్రికెట్ మైదానంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్ వర్సెస్ పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. […]

BCCI: టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి.. మోదీ, అమిత్‌ షా, సచిన్ పేరిట ఫేక్‌ అప్లికేషన్లు

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ (Head Coach) పదవి కోసం ప్రముఖుల పేర్లతో భారీగా నకిలీ దరఖాస్తులు పోటెత్తాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి.  దిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ (Head Coach) పదవి కోసం ఈ నెల బీసీసీఐ (BCCI) నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. గడువు ముగిసే సమయానికి సుమారు 3వేల దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో భారీ సంఖ్యలో నకిలీలు ఉన్నాయి. అందుకోసం కొందరు ఆకతాయిలు.. నరేంద్రమోదీ, అమిత్‌ షా, […]