EKYC Linkage to Ration Card – రేషన్ కార్డుకు EKYC అనుసంధానం

రేషన్ కార్డు(Ration Card) కోసం EKYC తప్పనిసరి కానుంది. అంటే రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ రేషన్ షాపుకు వెళ్లి వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. ఆహారం ఇచ్చే వ్యక్తులు నేటి నుంచి ఆ ప్రాంతంలోని ప్రజలందరి వేలిముద్రలను సేకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్త నిబంధనను రూపొందించింది. అర్హులైన వారికే లబ్ధి చేకూరేలా రేషన్ కార్డులు ఉన్న వ్యక్తుల సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం కోరుతోంది. రేషన్ కార్డుదారులు చాలా మంది ఉన్నారు, అయితే వారిలో కొందరు మరణించినందున బియ్యం అందడం లేదు. ప్రస్తుతం ఒక కుటుంబంలో ఎవరైనా దుకాణానికి వెళ్లి వేలిముద్ర వేస్తే కుటుంబంలోని అందరికీ అన్నం దొరుకుతుంది. అయితే ఇప్పుడు చనిపోయిన వారి పేర్లను తొలగించి బియ్యం అందాల్సిన వారి పేర్లను చేర్చాలన్నారు. బియ్యం పొందిన ప్రతి ఒక్కరూ దుకాణానికి వెళ్లి తమ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఎలకా్ట్రనిక్ సమాచారం లేకపోయినా అన్నం వస్తుందని అంటున్నారు. ప్రతి పదేళ్లకోసారి పిల్లలు తమ ఆధార్ కార్డులను రెన్యూవల్ చేసుకోవాలని చెప్పారు. కొంతమందికి ప్రత్యేక భాషలో వచన సందేశాలు వస్తున్నాయి. ఎవరైనా తమ ఆధార్ (ఒకరు) అప్ డేట్ చేసుకున్నట్లయితే రేషన్ షాపుకు వెళ్లి మెషీన్ లో వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే పిల్లలు రేషన్ షాపు నుంచి బియ్యం తీసుకోవడానికి వెళ్లినప్పుడు డీలర్లు తమ ఈకేవైసీని అప్‌డేట్ చేశారో లేదో చూసుకోవాలి. 21.48 లక్షల మందికి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1157 రేషన్‌ దుకాణాలున్నాయి. […]

EKYC registration of all ration card members has started – రేషన్ కార్డు సభ్యులందరి EKYC నమోదు ప్రారంభమైంది

రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల డీలర్ల వేలిముద్రల ఆధారంగానే ఎంఎల్‌ఎస్‌(MLS) పాయింట్‌(మండలస్థాయి నిల్వ కేంద్రం) నుంచి రేషన్‌ దుకాణాలకు(Ration Shops) బియ్యం అందించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తాజాగా రేషన్‌కార్డులోని ప్రతి సభ్యుడి ఈకేవైసీ(EKYC) నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం చౌకధరల దుకాణాల్లోని ఈ-పోస్‌ యంత్రంలో అవసరమైన సాంకేతికతను పొందుపర్చారు. ఈ నెల 6న బియ్యం పంపిణీ ప్రారంభం కాగా.. కార్డులోని సభ్యులందరూ కార్డులోని […]

One in every ‘three’ is a tenant farmer! – ప్రతి ‘ముగ్గురి’లో ఒకరు కౌలు రైతే!

తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో అత్యధికులు కౌలుదారులేనని  రైతు స్వరాజ్యవేదిక వెల్లడించింది. 2014 నుంచి 2022 వరకు 800 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే అందులో 75 నుంచి 80 శాతం మంది కౌలుదారులేనని తన అధ్యయనంలో నిగ్గుతేల్చింది. రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలపై 2022లో చేసిన అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలివీ… 2022 మే, జూన్‌ నెలల్లో 34 గ్రామాల్లోని 7744 మంది రైతులను సర్వేచేస్తే అందులో 2753 (35.6శాతం) మంది కౌలుదారులని తేలింది. ప్రతి ముగ్గురిలో ఒకరు […]

A school bus that went out of control and plunged into the flood waters – అదుపు తప్పి వరద నీటిలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

శంషాబాద్‌ రూరల్‌: ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపుతప్పి వాగుపక్కన వరద నీటిలోకి దూసుకెళ్లింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని సుల్తాన్‌పల్లి–కేబీ దొడ్డి గ్రామాల మధ్యలో ఉన్న ఎంటేరు వాగులో వర్షాల కారణంగా వరదనీరు పారుతోంది. వాగుపై సుల్తాన్‌పల్లి శివారులో చిన్న కల్వర్టు ఉంది. ఏడాది కిందట ఈ కల్వర్టు పూర్తిగా దెబ్బతిని రెండు చోట్ల భారీ గుంతలు పడ్డాయి. ఇదిలా ఉండగా.. మంగళవారం వాగులో వరద పెరగడంతో రాకపోకలను నిలిపివేశారు. ఇరు వైపులా గ్రామాల శివారులో […]

Thunder on village lives – పల్లె జీవితాలపై పిడుగు..

శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి :  ‘పచ్చని పల్లె జీవితాల్లో పిడుగులు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. కోట్ల వోల్టుల శక్తితో దూసు కొస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భూమిపై పడుతున్న పిడు గుల (క్లౌడ్‌ టూ గ్రౌండ్‌) సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో మర ణాలూ పెరిగాయి.  తెలంగాణలోనూ ఇదే పరి స్థితి నెలకొంది. మృతుల్లో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉంటున్నారని నిపుణులు చెబుతు న్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 316 […]

New ones will not be given.. Names will not be added – కొత్తవి ఇవ్వరు.. పేర్లు చేర్చరు

ఆహార భద్రత కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వేలాది మంది లబ్ధిదారులు ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టింపులేనట్లుగా ఉంటోంది. దీంతో వేలాది మందికి ఆహారభద్రత పథకం అందడం లేదు. కామారెడ్డిలో 2.53 లక్షలు, నిజామాబాద్‌లో 4.02 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాల్లో కొత్తగా జన్మించిన వారి పేర్లు కార్డుల్లో చేర్చడానికి స్థానికంగా వీలులేకుండా పోయింది. దరఖాస్తుల వివరాలు రాష్ట్రస్థాయికి పంపించినప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వ […]

‘Gruhalakshmi’ in Telangana? – తెలంగాణలోనూ ‘గృహలక్ష్మి’?

హైదరాబాద్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్ల వర్షం కురిపించిన ‘గృహలక్ష్మి’ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని హామీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 17వ తేదీన తుక్కగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభ వేదికగా ఈ పథకాన్ని  సోనియా గాంధీ చేత ప్రకటింపజేయాలని యోచిస్తోంది. కుటుంబ యజమాని హోదాలో ప్రతి మహిళకు నెలకు రూ.2వేల నగదు సాయం చేయడం ద్వారా పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేసి […]

Distribution of fortified rice in the joint district – ఉమ్మడి జిల్లాలో పోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ

మహిళలు, పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. సమస్యను అధిగమించేందుకు పౌరసరఫరా దుకాణాల ద్వారా ఉమ్మడి జిల్లాలో ఈ నెల నుంచి బియ్యంలో పోషకాలు కలిపి(పోర్టిఫికేషన్‌) సరఫరా చేస్తున్నారు. పోర్టిఫైడ్‌ బియ్యంతో ప్రయోజనాలు, వండుకోవడం ఎలా అనేదానిపై కథనం. ఇదీ ప్రక్రియ ఏ సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాల లేమితో పోషకాహారలోపం తలెత్తుతుందో వాటన్నింటినీ బియ్యంలో చేరుస్తారు. క్వింటాలు సాధారణ బియ్యానికి కిలో చొప్పున పోర్ట్‌ఫైడ్‌ రకం కలుపుతారు. తెలిసేదెలా..? పోర్టిఫైడ్‌ […]

“Fire Safety & Fire Prevention Campaign 2023” – “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023”

రిలయన్స్ జియోతన నెట్వర్క్ సైట్‌లు, సౌకర్యాల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో తెలంగాణలో “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023″ని ప్రారంభించింది. “ఫైర్ ప్రివెన్షన్ – మస్ట్ ఫర్ నెట్‌వర్క్ అవైలబిలిటి అండ్ సర్వీస్ తో కస్టమర్” అనే థీమ్ తో ఈ సమగ్ర ప్రచారాన్ని జియో తెలంగాణ ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 15, 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ నిర్వహణ పాయింట్లు, జియో సెంటర్‌ ప్రాంతాలు, అన్ని నెట్‌వర్క్‌ సైట్ లను కవర్ […]

Good news for TS RTC employees.. – టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

తెలంగాణ ఆర్టీసీ(TS RTC) కార్మికులకు శుభవార్త. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు గవర్నర్ (Governor)ఆమోద ముద్ర వేశారు. అయితే మొదట టీఎస్‌ఆర్టీసీ విలీన బిల్లు 2023ను మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం నెల రోజుల క్రితమే పంపింది. విలీన బిల్లులోని అంశాలను పరిశీలన కోసం పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఈరోజు ఆమోదం తెలిపారు. న్యాయశాఖ పరిశీలన తర్వాత బిల్లులోని అంశాలపై ప్రభుత్వం గవర్నర్‌కు వివరణ […]