Changes are being made to provide quality higher education.. – నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు మార్పులు చేస్తున్నారు..

విద్యా మంత్రి(Education Minister) సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy), ఇతర ముఖ్య వ్యక్తులతో కలిసి కళాశాలలో విద్యార్థులకు సైబర్ భద్రతపై(Cyber Security) కొత్త కోర్సును ప్రారంభించారు. సైబర్ నేరాల నుంచి ఎలా రక్షించుకోవాలో ఈ కోర్సు విద్యార్థులకు నేర్పుతుంది. మన రాష్ట్రంలోని విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా సన్నద్ధమయ్యేలా చూడాలన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) కూడా కాలేజీలో విద్యార్థులను పరీక్షించే కొత్త విధానంపై ఒక నివేదికను విడుదల చేసింది. విద్యలో నాణ్యత పెంచి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు […]

Bharat, a B.Tech student from Thirmanpally died of dengue – తిర్మన్‌పల్లికి చెందిన భరత్ అనే బీటెక్ విద్యార్థి డెంగ్యూతో మృతి చెందాడు

డెంగీ కేసులు జి ల్లాలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇందల్‌వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన బీటెక్‌ విద్యార్థి భరత్‌ డెంగీతో బుధవారం మృతి చెందాడు. జ్వరం రావడంతో ఇంటివద్ద మందులు వాడినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ ప్రైవేట్‌ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం విద్యార్థి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైద్రాబాద్‌లోని నిమ్స్‌కు తలించగా చికిత్స పొదు తూ మృతి చెందాడు. జిల్లాలో డెంగీ జ్వరంతో నెలలో ఒకరిద్దరు మరణిస్తున్నారు. రెండు […]

EKYC Linkage to Ration Card – రేషన్ కార్డుకు EKYC అనుసంధానం

రేషన్ కార్డు(Ration Card) కోసం EKYC తప్పనిసరి కానుంది. అంటే రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ రేషన్ షాపుకు వెళ్లి వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. ఆహారం ఇచ్చే వ్యక్తులు నేటి నుంచి ఆ ప్రాంతంలోని ప్రజలందరి వేలిముద్రలను సేకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్త నిబంధనను రూపొందించింది. అర్హులైన వారికే లబ్ధి చేకూరేలా రేషన్ కార్డులు ఉన్న వ్యక్తుల సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం కోరుతోంది. రేషన్ కార్డుదారులు చాలా మంది ఉన్నారు, అయితే వారిలో కొందరు మరణించినందున బియ్యం అందడం లేదు. ప్రస్తుతం ఒక కుటుంబంలో ఎవరైనా దుకాణానికి వెళ్లి వేలిముద్ర వేస్తే కుటుంబంలోని అందరికీ అన్నం దొరుకుతుంది. అయితే ఇప్పుడు చనిపోయిన వారి పేర్లను తొలగించి బియ్యం అందాల్సిన వారి పేర్లను చేర్చాలన్నారు. బియ్యం పొందిన ప్రతి ఒక్కరూ దుకాణానికి వెళ్లి తమ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఎలకా్ట్రనిక్ సమాచారం లేకపోయినా అన్నం వస్తుందని అంటున్నారు. ప్రతి పదేళ్లకోసారి పిల్లలు తమ ఆధార్ కార్డులను రెన్యూవల్ చేసుకోవాలని చెప్పారు. కొంతమందికి ప్రత్యేక భాషలో వచన సందేశాలు వస్తున్నాయి. ఎవరైనా తమ ఆధార్ (ఒకరు) అప్ డేట్ చేసుకున్నట్లయితే రేషన్ షాపుకు వెళ్లి మెషీన్ లో వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే పిల్లలు రేషన్ షాపు నుంచి బియ్యం తీసుకోవడానికి వెళ్లినప్పుడు డీలర్లు తమ ఈకేవైసీని అప్‌డేట్ చేశారో లేదో చూసుకోవాలి. 21.48 లక్షల మందికి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1157 రేషన్‌ దుకాణాలున్నాయి. […]

Kadem project – కడెం ప్రాజెక్టును ఏం చేయగలం?

నిర్మల్ జిల్లాలో(Nirmal District) కడెం ప్రాజెక్టును(Kadem Project) ఏం చేయాలనే దానిపై నీటిపారుదల శాఖ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నీటితో సహాయపడుతుంది మరియు పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలను కలిగి ఉంది. గతేడాది భారీ వర్షంతో పెద్ద ఇబ్బంది ఏర్పడగా, ఈ ఏడాది కూడా అదే జరిగింది. ప్రాజెక్టు సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేసేందుకు ప్రభుత్వం డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. వారు గత నెలలో తమ నివేదికను అందించారు. ఇప్పుడు నలుగురితో మరో […]

EKYC registration of all ration card members has started – రేషన్ కార్డు సభ్యులందరి EKYC నమోదు ప్రారంభమైంది

రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల డీలర్ల వేలిముద్రల ఆధారంగానే ఎంఎల్‌ఎస్‌(MLS) పాయింట్‌(మండలస్థాయి నిల్వ కేంద్రం) నుంచి రేషన్‌ దుకాణాలకు(Ration Shops) బియ్యం అందించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తాజాగా రేషన్‌కార్డులోని ప్రతి సభ్యుడి ఈకేవైసీ(EKYC) నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం చౌకధరల దుకాణాల్లోని ఈ-పోస్‌ యంత్రంలో అవసరమైన సాంకేతికతను పొందుపర్చారు. ఈ నెల 6న బియ్యం పంపిణీ ప్రారంభం కాగా.. కార్డులోని సభ్యులందరూ కార్డులోని […]

Interesting comments by Gutta Sukhender on Jamili elections – జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

నల్లగొండ: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కాగా, గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగించే పరిస్థితి లేదు. డిసెంబర్‌లోగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జమిలీ […]

Cashless travel in RTC buses-అన్ని రకాల

ఆర్టీసీలోని(RTC) అన్ని రకాల బస్సుల్లో త్వరలో నగదు రహిత చెల్లింపుతో ప్రయాణం చేసే వెసులుబాటు రానుంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింట్లో ఐటిఐఎంఎస్(ITIMS) పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతోపాటు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి వాటితో చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు బండ్లగూడ బస్‌డిపోను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ-టిమ్స్‌ను వాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం కంటోన్మెంట్‌ డిపోలో అమలు చేశాక […]

MP Komati Reddy’s open letter to CM KCR – ఎంపీ కోమటిరెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ…..

నల్గొండ( Nalgonda ) : సగం నెల పూర్తయినా ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు ఇవ్వకపోవడం బాధాకరం అంటూ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన కోమటిరెడ్డి.. ఇప్పటికైనా జీతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే రెండు నెలలన్న ఒకటికే జీతాలు ఇవ్వాలంటూ లేఖలో సూచించారు. జీతాలు రాకపోవడంతో ఈఎంఐలు కట్టలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో‌ ఓపీఎస్‌ను అమలు […]

One in every ‘three’ is a tenant farmer! – ప్రతి ‘ముగ్గురి’లో ఒకరు కౌలు రైతే!

తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో అత్యధికులు కౌలుదారులేనని  రైతు స్వరాజ్యవేదిక వెల్లడించింది. 2014 నుంచి 2022 వరకు 800 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే అందులో 75 నుంచి 80 శాతం మంది కౌలుదారులేనని తన అధ్యయనంలో నిగ్గుతేల్చింది. రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలపై 2022లో చేసిన అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలివీ… 2022 మే, జూన్‌ నెలల్లో 34 గ్రామాల్లోని 7744 మంది రైతులను సర్వేచేస్తే అందులో 2753 (35.6శాతం) మంది కౌలుదారులని తేలింది. ప్రతి ముగ్గురిలో ఒకరు […]

A school bus that went out of control and plunged into the flood waters – అదుపు తప్పి వరద నీటిలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

శంషాబాద్‌ రూరల్‌: ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపుతప్పి వాగుపక్కన వరద నీటిలోకి దూసుకెళ్లింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని సుల్తాన్‌పల్లి–కేబీ దొడ్డి గ్రామాల మధ్యలో ఉన్న ఎంటేరు వాగులో వర్షాల కారణంగా వరదనీరు పారుతోంది. వాగుపై సుల్తాన్‌పల్లి శివారులో చిన్న కల్వర్టు ఉంది. ఏడాది కిందట ఈ కల్వర్టు పూర్తిగా దెబ్బతిని రెండు చోట్ల భారీ గుంతలు పడ్డాయి. ఇదిలా ఉండగా.. మంగళవారం వాగులో వరద పెరగడంతో రాకపోకలను నిలిపివేశారు. ఇరు వైపులా గ్రామాల శివారులో […]