Viral Fever Everywhere.. – ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్…

ములుగులోని 17 ఆరోగ్య కేంద్రాల్లో అస్వస్థతకు గురైన వారు అధికంగా ఉన్నారు. మహబూబాబాద్‌, హనుమకొండ, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి(MGM Hospital) వెళ్లి సహాయం పొందుతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాకాలం కావడంతో అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వర్షం వల్ల దోమలు వృద్ధి చెందడంతోపాటు మలేరియా(Maleria), డెంగ్యూ(Dengue) వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువ మంది డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రికి వెళ్తున్నారు. డెంగ్యూ జ్వరం ఈజిప్టి […]

bank-dupity-manager-చేతివాటం.. రూ.8.65 కోట్ల బురిడీ

వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ బైరిశెట్టి కార్తీక్‌ చేతివాటం ప్రదర్శించాడు. తాను పని చేస్తున్న బ్యాంకునే బురిడీ కొట్టించి.. రూ.8,65,78,000 కొల్లగొట్టాడు. వివరాల్లోకి వెళ్తే… బ్యాంకులోని బంగారు రుణాల విభాగంలో కార్తీక్‌ పని చేస్తున్నాడు. ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి ఆ సొమ్మును తాను అపహరించేవాడు. ఇలా 128 మంది ఖాతాదారులు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించాడు. ఆడిటింగ్‌ సమయంలో మోసాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]

ChatGPT | చాట్‌జీపీటీకి షాక్.. రోజురోజుకీ తగ్గుతున్న జనాదరణ

ChatGPT వీక్షణ తగ్గుతోంది | న్యూయార్క్‌: చాట్‌జీపీటీకి క్రమంగా ఆదరణ తగ్గుతోంది. మూడో నెల వరుసగా చాట్‌జీపీటీ వీక్షణల్లో క్షీణత కనిపిస్తోంది. ఈ మేరకు సిమిలర్‌ వెబ్‌ సంస్థ వెల్లడించింది. గత నెలతో పోలిస్తే ఆగస్టులో 3.2 శాతం క్షీణత నమోదైంది. డెస్క్‌టాప్‌తో పాటు మొబైల్‌ యూజర్లు కూడా చాట్‌జీపీటీకి దూరమవుతున్నారు. మూడు నెలల్లో 10 శాతం వరకు వీక్షణల్లో క్షీణత కనిపించింది. మార్చిలో ఈ సైట్‌లో సగటు వీక్షణ సమయం 8.7 నిమిషాలు ఉండగా, ఆగస్టు […]

BJP has trusted Jamil, KCR trusted people – బీజేపీ జమిలిని.. కేసీఆర్‌ జనాన్నినమ్ముకున్నారు….

 సిద్దిపేట: ‘రాష్ట్రంలో బీజేపీ బిచాణా ఎత్తేసింది.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలంటోంది’అని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బీజేపీ జమిలిని నమ్ము కుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనాలను నమ్ముకు న్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో జరిగిన సభలో మాట్లాడారు. ఇండియా–పాకిస్తాన్, హిందూ – ముస్లింల మధ్య కొట్లాట పెట్టి బీజేపీ ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని విమర్శించారు. నల్లాలు ఇచ్చిన […]

Industries must come to increase wealth says KTR – సంపద పెరగాలంటే పరిశ్రమలు రావాలి అని అన్నారు కేటీర్ ….

సంగారెడ్డి: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాజకీయా లు ఎన్నికలు వచ్చినప్పుడు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, సంపద పెరగాలన్నా కొత్త పరిశ్రమలు రావాలన్నారు. పరిశ్రమలు పెడితే స్థానికులకు నష్టం జరుగుతుందని కొందరు రాజకీయం కోసం వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి అపోహలకు గురికాకుండా స్థానిక నాయకులు పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రీమియం సిరప్‌ తయారీ […]

rajannasirisilla- యువ‌కుడు దారుణ హ‌త్య‌

(Rajanna Siricilla )రాజ‌న్న సిరిసిల్ల : రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండ‌లంలో బుధ‌వారం అర్ధరాత్రి దారుణం జ‌రిగింది. మల్యాల గ్రామానికి చెందిన ఓ యువ‌కుడిని గుర్తు తెలియ‌ని దుండ‌గులు దారుణంగా హ‌త్య చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ల్యాల గ్రామానికి చెందిన ప‌డిగెల న‌రేశ్‌(25) ఉపాధి నిమిత్తం ఐదేండ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ప‌ది రోజుల క్రిత‌మే అత‌ను సొంతూరికి తిరిగొచ్చాడు. బుధ‌వారం అర్ధ‌రాత్రి న‌రేశ్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు క‌త్తుల‌తో దాడి చేశారు. దీంతో తీవ్ర […]

Anganwadi staff got a big boost with the government’s announcement – ప్రభుత్వ ప్రకటనతో అంగన్‌వాడీ సిబ్బందికి మహర్దశ వచ్చింది

అంగన్‌వాడీల్లో(Anganwadi) పనిచేసే వారు 65 ఏళ్లు వచ్చే వరకు పని చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇది కార్మికులను సంతోషపరుస్తుంది, ఎందుకంటే వారు పనిని మానేయడానికి ముందు వయస్సు నిర్ణయించబడలేదు. జిల్లాలో పని చేసే వారిలో నాలుగింట ఒక వంతు మలి వయసు వారే ఉంటారు. కొన్ని చోట్ల సిబ్బంది కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరితో, లేదా ఇతరులతో పని చేయించేవారు. ఇన్ చార్జిలు ఇంతకు ముందు పట్టించుకున్న పాపాన పోలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వ ప్రకటనతో పాత కూలీలు […]

Food poisoning for Kasturba students – కస్తూర్బా విద్యార్థినులకు ఫుడ్‌పాయిజన్‌

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో 120 మంది విద్యార్థినులకు ఫుడ్‌ పాయిజన్‌ అయింది. సోమవారం రాత్రి స్కూల్‌లో అన్నం, పప్పు, వంకాయకూర వంట చేశారు. రాత్రి భోజనం చేసిన తర్వాత 11.30 గంటలకు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో పాఠశాల సిబ్బంది పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే 84 మంది విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. […]

Water board warned that criminal cases would be registered against those who opened the manholes – జలమండలి మ్యాన్‌హోళ్లు తెరిచిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించింది

భారీ వర్షాలు(Heavy rains) కురుస్తుండటంతో కొంతమంది వీధుల్లోని మ్యాన్‌హోల్స్‌ను(Manholes) తెరుస్తున్నారు. ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే వ్యక్తులు పడి గాయపడవచ్చు లేదా చనిపోవచ్చు. ఈ సమస్య గురించి మన నగరంలో నీటి సంరక్షణ చూసే వాటర్ బోర్డుకు(Water board) చెప్పబడింది. అనుమతి లేకుండా మ్యాన్‌హోల్‌ను తెరిస్తే ఇబ్బందులు పడతారన్నారు. వారు జరిమానా చెల్లించవలసి ఉంటుంది లేదా జైలుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. మ్యాన్‌హోల్స్‌పై గ్రిల్స్‌ వేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పనులు సురక్షితంగా ఉండేలా జలమండలి ప్రయత్నిస్తోంది. మ్యాన్‌హోల్స్‌ను […]

Overcrowding of patients at GGH – జీజీహెచ్‌లో రోగుల రద్దీ

వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా సీజనల్‌ వ్యాధులతో(Seasonal Diseases) రోగులు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. వారం రోజులుగా నిజామాబాద్‌(Nizamabad) ప్రభుత్వ జనరల్‌  ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఈ నెల 9న ఔట్‌ పేషెంట్లు 1323,  ఇన్‌పేషెంట్లు 140, 11న ఓపీ 1698, ఐపీ 181, మంగళవారం ఓపీ 1635,  ఐపీ 218 నమోదైంది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు తదితర సమస్యలతో ఎక్కువగా వస్తున్నారు. మంగళవారం ఆసుపత్రిలోని అవుట్‌ పేషెంట్‌ విభాగం వద్ద పేర్లు నమోదు కోసం ఇలా బారులు […]