Robbery – ఆదిలాబాద్‌ పట్టణంలో కలకలం సృష్టించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా

ఆదిలాబాద్ పట్టణానికి మరో రాష్ట్రానికి చెందిన దొంగల బృందం వచ్చి కలకలం సృష్టించారు.  ప్రజల ఇళ్లలో భారీగా బంగారు నగలు, డబ్బు దోచుకున్నారు. వరంగల్ అనే మరో పట్టణంలోనూ మరిన్ని నగలు దోచుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ కారులో తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద చాలా బంగారం, తుపాకీని పోలీసులు గుర్తించారు. వారంరోజుల క్రితం మరో ఇంట్లో కూడా ఈ దుండగులు నగలు అపహరించినట్లు తెలుస్తోంది. చెడ్డ వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో దోపిడీలకు ప్లాన్ […]

Markram scored a century..Warner’s lone struggle..Finally, South Africa’s first win – శతక్కొట్టిన మార్క్రమ్‌.. వార్నర్‌ ఒంటరిపోరాటం​.. ఎట్టకేలకు సౌతాఫ్రికాకు తొలి గెలుపు

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో సౌతాఫ్రికా ఎట్టకేలకు తొలి గెలుపు సాధించింది. 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 12) జరిగిన మూడో మ్యాచ్‌లో ప్రొటీస్‌ 111 పరుగుల తేడాతో గెలుపొందింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన సౌతాఫ్రికా.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. తాజా గెలుపుతో ఆ జట్టు సిరీస్‌ అవకాశాలను (1-2) సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన […]

The work of the third railway has reached its final stage – తుది దశకు మూడో రైల్వేలైన్‌ పనులు

ఉత్తరాది.. దక్షణాది రాష్ట్రాల మధ్య రాకపోకలకు కీలకమైన కాజీపేట- బల్లార్ష మూడో రైలు మార్గం పనులు తుది దశకు చేరాయి. ఈ పనుల నేపథ్యంలో కాజీపేట- వరంగల్‌- బల్లార్ష మీదుగా నడిచే 16 రైళ్లను ఈ నెల 26వ తేదీ వరకు రద్దు చేశారు. అందులో కొన్నింటిని దారి మళ్లించారు. మరికొన్ని బెల్లంపల్లి నుంచి నడిపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.మహారాష్ట్రలోని వీరూర్‌ నుంచి కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ వరకు మూడో రైల్వేలైన్‌, కాగజ్‌నగర్‌ స్టేషన్‌లో నాలుగో […]

Employees on strike.. Stopped operations – సమ్మెలో ఉద్యోగులు.. నిలిచిన కార్యకలాపాలు

ఉద్యోగ భద్రత కల్పిస్తూ సర్వీసును క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్‌తో విద్యా శాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వారి సమ్మె రోజురోజుకు ఉద్ధృతం అవుతోంది. ఇప్పుడిప్పుడే ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు కస్తూర్బా బాలికల విద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది రోజుకు సగం మంది ఆందోళనలో భాగస్వాములవుతుండటంతో బోధన కుంటుపడుతోంది. జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యాశాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో క్షేత్రస్థాయిలో పాఠశాలలను పర్యవేక్షించే క్లస్టర్‌ రిసోర్సు పర్సన్లు మొదలుకొని […]

Tenant farmer commits suicide – గడ్డిమందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

అప్పులు తీర్చడానికి రెండు సార్లు దుబాయ్‌ వెళ్లాడు. ఆ భారం పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ ఏడాది నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేసిన అతను ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జన్నారం మండలం చింతగూడలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీపతి రామ్మూర్తి(50) గతంలో దుబాయ్‌ వెళ్లగా సరైన పని దొరకకపోవడంతో తిరిగి మూడేళ్ల కిందట స్వగ్రామానికి వచ్చారు. బయటి దేశం వెళ్లేందుకు చేసిన అప్పులు […]

New job posts should be given.. – జిల్లాకు కొత్త పోస్టులు ఇవ్వండి..

కుటుంబ సభ్యులను కోల్పోయి వారి స్థానంలో ఉద్యోగం(Job) కోసం ఎదురుచూస్తున్న వారికి ఏళ్లుగా నిరాశే ఎదురవుతోంది. ఇతర శాఖల్లో కారుణ్య నియామకాలు త్వరితగతిన జరుగుతున్నా పంచాయతీరాజ్‌లో ఏళ్లు గడిచినా అడుగు ముందుకు పడటం లేదు. అటు ఆప్తులను కోల్పోయి, ఇటు ఉద్యోగాలు రాక ఆ కుటుంబాలు ఎంతో మనోవేదనకు గురవుతున్నాయి. ఖాళీలు లేకపోవడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. జిల్లాకు సూపర్‌ న్యూమరరీ(తాత్కాలికంగా) కొత్త పోస్టులు మంజూరు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ నుంచి పంచాయతీరాజ్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ […]

Twist in BJP’s fasting initiation.. Overnight Kishan Reddy’s initiation is there! – బీజేపీ ఉపవాస దీక్షలో ట్విస్ట్‌….

హైదరాబాద్‌ (HYDERABAD): నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద దీక్షకు సమయం మించి పోవడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు సిద్ధం కాగా.. పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాయి.  ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బుధవారం బీజేపీ చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్ష భగ్నం అయ్యింది. దీక్షను భగ్నం […]

Minister KTR responded on jahnavi’s death -జాహ్న‌వి మృతి క‌ల‌చివేసింది.. అమెరికా పోలీసు ప్ర‌వ‌ర్త‌న బాధాక‌రం : మంత్రి కేటీఆర్

Minister KTR | క‌ర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్‌లో జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే జాహ్న‌వి ప్రాణాల‌కు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారి నిర్ద్వంద వ్యాఖ్య‌ల‌కు తీవ్రంగా క‌ల‌త చెందిన‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. భార‌త్‌లోని అమెరికా రాయ‌బారి యూఎస్ ప్ర‌భుత్వ అధికారుల‌ను సంప్ర‌దించి, జాహ్న‌వి కుటుంబానికి న్యాయం చేయాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. […]

Another ED notice to Kavitha! – కవితకు మరోసారి ఈడీ నోటీస్! రేపే అరెస్ట్ ఉంటుందా!?

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి అనూహ్యంగా మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న ఈ కేసు ఉన్నపలంగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు (BRS MLC Kavitha) తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపే (శుక్రవారం) విచారణకు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొంది. దీంతో ఏం జరుగుతోందోనన్న సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. గతంలోనే కవితను అరెస్ట్ చేస్తారని వార్తలు షికార్లు […]

TDP-Janasena alliance in the next election – వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు.. జగన్‌కు మిగిలింది ఇక 6 నెలలే అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ….

Andhra pradesh: రాజమండ్రి సెంట్రల్‌ జైలు సాక్షిగా టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది. జైలు బయట జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పొత్తును కన్ఫామ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తాము కలిసి వెళ్తేనే వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కోగలమని చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే ఎదుర్కోలేమని చెప్పుకొచ్చారు. వైసీపీని సమష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్న పవన్.. తాము అధికారంలోకి వచ్చాక.. వైసీపీకి మద్దతిచ్చే ఏ ఒక్కరినీ […]