Farmers and fans gathered to oppose Chandrababu’s arrest – చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తరలివచ్చిన రైతన్నలు, అభిమానులు

కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో తెలుగు ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వేలసంఖ్యలో కర్షకలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్‌, భాజపా, జేడీఎస్‌ పార్టీల స్థానిక నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రాలో  తుగ్లక్‌ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టుపై పోరాటానికి సింధనూరు తెలుగు ప్రజలు రెండు రోజుల ముందే నిర్ణయం తీసుకుని మంగళవారం ఉదయం ఒక్కసారిగా క్లబ్‌ కాకతీయకు ప్రదర్శనగా […]

Minister KTR has expressed his anger on Twitter (X) – మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు….

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజలు, ప్రత్యేకించి యువత అనేక త్యాగాలు చేసిన విషయాన్ని మరచి, పార్లమెంటు వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరాధార ప్రకటనలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక వాస్తవాలను పక్కన పెట్టి తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదన్నారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు సాగించిన రాజీ లేని పోరాటం […]

Tribals’ welfare is the state’s responsibility – గిరిజనుల సంక్షేమం రాష్ట్ర బాధ్యత

మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది మరియు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో విద్యను అందిస్తుంది. బాన్సువాడ రూరల్, నస్రుల్లాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం విద్యార్థుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి విద్య ఒక్కటే సమర్థవంతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. కోనాపూర్- ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాల […]

Old Parliament as Samvidhan Sadan – సంవిధాన్‌ సదన్‌గా పాత పార్లమెంటు

రాజ్యాంగ పరిషత్తు సమావేశాల నుంచి ఎన్నో ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం ఇకపై ‘సంవిధాన్‌ సదన్‌’గా మిగిలిపోనుంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అధికారిక ప్రకటన వెలువరించారు. (రాజ్యాంగాన్ని హిందీలో సంవిధాన్‌ అని అంటారు.) 1927లో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ భవనంలో ఎంతోమంది దిగ్గజ నేతల గళాలు ప్రతిధ్వనించాయి. మనల్ని మనం పాలించుకునే హక్కు కోసం పోరాడడం నుంచి స్వాతంత్య్రం సిద్ధించినరోజు వరకు ఎన్నో పరిణామాలను చూడడం ఒక ఎత్తయితే, 1947 తర్వాత […]

The Women’s Reservation Bill is historic – మహిళా రిజర్వేషన్‌ బిల్లు చరిత్రాత్మకం

హైదరాబాద్‌: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని స్వాగతించారు. బిల్లులో పేర్కొన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా చూడాలన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల క్రితం లేఖ రాసిన విషయాన్ని కవిత […]

4 Lakh Devotees Visited Khairatabad Mahaganapati On The First Day – ఖైరతాబాద్‌ మహాగణపతిని తొలిరోజు దర్శించుకున్న 4 లక్షల మంది భక్తులు….

ఖైరతాబాద్‌: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతికి సోమవారం ఉదయం 11.15 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలిపూజ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ప్రాణప్రతిష్ట (కలశపూజ) నిర్వహించిన అనంతరం తమిళిసైతో పాటు హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ శాంతికుమారి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డిలు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో […]

New policy in public schools – ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త విధానం!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు విధానంలో మార్పు వస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థుల ముఖాలు గుర్తించబడతాయి. డోర్నకల్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హాజరు నమోదు చేసుకునే విధానం మారనుంది. విద్యార్థులకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ అమల్లోకి వస్తుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యకలాపాన్ని ప్రారంభించడానికి ప్రత్యేకమైన యాప్‌ని ఉపయోగించారు. టీచర్ల ముఖ ఫోటోలు తీయడానికి జూమ్ శిక్షణ ఇచ్చింది. విద్యా విభాగంలో ఇప్పుడు కమాండ్ […]

Hussainsagar Is Another Beautiful Park – హుస్సేన్‌సాగర్‌ తీరంలో పార్కు

హైదరాబాద్: మహా నగరంలోనే ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన హుస్సేన్‌సాగర్‌ తీరంలో మరో అందమైన పార్కు రూపుదిద్దుకుంది. ఒకవైపు అమరుల స్మారకం, మరోవైపు శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హుస్సేన్‌సాగర్‌ సుందరీకరణలో భాగంగా జలవిహార్‌ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.26.65 కోట్లతో హెచ్‌ఎండీఏ లేక్‌వ్యూ పార్కును అభివృద్ధి చేసింది. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో వెల్లడించారు. విశేషాలెన్నో..► […]

IITs rewrite their records every year in terms of student placements and salary packages – విద్యార్థుల ప్లేస్‌మెంట్లు, వారికిచ్చే వేతన ప్యాకేజీల్లో ఐఐటీలు ఏటా తమ రికార్డులను తామే తిరగరాస్తుంటాయి

తమ విద్యార్థుల్లో ఒకరికి ఈ ఏడాది ఓ విదేశీ కంపెనీ నుంచి రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీ లభించినట్లు ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో వెల్లడించింది. మరో విద్యార్థికి ఓ దేశీయ కంపెనీ రూ.1.7 కోట్ల ప్యాకేజీ ఇవ్వజూపింది. ఈ రెండు అవకాశాలను ఆ విద్యార్థులు అంగీకరించినట్లు పేర్కొంది. విద్యార్థుల పేర్లను మాత్రం సంస్థ బహిర్గతం చేయలేదు. గతేడాది కూడా ఐఐటీ బాంబే విద్యార్థికి అంతర్జాతీయ కంపెనీ నుంచి రూ.2.1 కోట్ల ప్యాకేజీ లభించింది. దేశీయ […]

Women’s Reservation Bill In The Parliament – పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు

హైదరాబాద్: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడంతో ఆమోదం పొందడం లాంఛనమేనన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో.. వీలైతే 2028 ఎన్నికలకు లేదా ఆ తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. అయినప్పటికీ.. వివిధ రంగాల్లోని మహిళలు.. ముఖ్యంగా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్లుగా ఉన్న వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్‌ ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లుండగా, అంతకంటే ఎక్కువ సంఖ్యలో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. అయినప్పటికీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి వారికి […]